కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు వింటే ఇది నిజమేనా అన్న భావన కలుగుతుంది. ఇక అలాంటి విచిత్రం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక చివరగా ఉన్న అరకు ఎంపీ నియోజకవర్గం అలాగే తెలంగాణలో మరో కొసకు ఉండే మహబూబాద్ లోక్ సభ నియోజకవర్గం. అయితే రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో ఒక వీధి ఉంది అంటే మీరు ఊహించగలరా..?తెలంగాణలో ఒక వీధిలో ,ఒకవైపు 250 కిలోమీటర్ల దూరంలో ఉండే అరకు లోక్ సభ నియోజక వర్గం పరిధిలో రావటం సీత్రమనే చెప్పాలి.
అయితే ఇదంతా మనం ఖమ్మం జిల్లా భద్రాచలం లోని రాజుపేట లో చూడవచ్చు. అయితే ఉమ్మడి రాష్టం గా ఉన్నపుడు ఒకే వీధిలో ఒకవైపు మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గం మరోవైపు అరకు ఎంపీ నియోజకవర్గం ఉండేది. అదే సమయంలో రాజపేటకు చెందిన శీలం శ్రీనివాస అనే వ్యక్తి ఇల్లు నిర్మాణం చెప్పటారు. ఇక ఆయన ఇల్లు నిర్మాణం పూర్తి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్ర విభజన జరగడంతో శ్రీనివాస్ ఇల్లు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఎంపీ స్థానం రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం లోని పరిధిలోకి వెళ్ళిపోయింది…
అయితే రాజుపేట నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు దాదాపు 270 కి.మీ. దూరం లో ఉండడం విశేషం. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే … శ్రీనివాస్ కు జానకిరామ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. జానకిరామ్ కొన్ని రోజుల క్రితం తన తండ్రి ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసాడు. అక్కడే ఇల్లు కూడా కట్టుకున్నాడు. అయితే తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత జానకీరామ్ ఇల్లు మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసింది. ఇక ఆయన తండ్రి శ్రీనివాస్ ఇల్లు అరకు నియోజకవర్గం పరిధిలోకి వెళ్ళిపోయినది. అంటే తండ్రి ఉండేది ఆంధ్రప్రదేశ్ లోని అరకు నియోజకవర్గ అయితే కొడుకు ఉండేది మాత్రం తెలంగాణ రాష్ట్ర పరిధిలో అన్నమాట. అంటే వాళ్ళు 4 అడుగులు వేస్తే చాలు ఏపీ నుండి తెలంగాణ , తెలంగాణ నుండి ఏపీ కి వెళ్ళిపోతారు. బలేగా ఉంది కదా…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.