
AP Pensions: అలాంటి వారికి పింఛన్లు కట్.. ఎవరికి ఎఫెక్ట్ అంటే..!
AP Pensions : ఏపీలో బోగస్ పింఛన్ల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. పెన్ష అర్హత లేని వారు కూడా పొందుతున్నారన్న కారణంతో పెన్షన్ కోతలను లక్ష్యంగా పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పింఛన్లు 4 వేల రూపాయల దాకా పెంచాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ హమీ మేరకే పెంచిన మొత్తాన్ని పెన్షన్ లా ఇస్తున్నారు.ఐతే కొత్త పెన్షన్ ఇస్తే మాత్రం ఇప్పుడున్న వారిలో చాలామందిపై అనర్హత వేటు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే అనర్హత ఉన్న వారిని గుర్తించి ప్రభుత్వం వారి నుంచి కొందరిని తొలగిస్తున్నార్. పెన్షన్ విషయంలో వైకల్య శాతాన్ని గుర్తించేలా ప్రత్యేక చెకింగ్ విధానం చేస్తునారు. వైద్యుల బృందం కూడా ఏర్పాటు చేసి పెన్షన్స్ ని ఇస్తున్నారు.
AP Pensions : ఏపీ కీలక నిర్ణయం.. అలాంటి వారికి పింఛన్లు కట్..!
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వికలాంగుల పెన్షన్ సంబందించి భారీగా అనర్హత ఉన్న వారు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఐతే దీనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా సచివాలయాల్లో ప్రత్యేక సర్వేని ఏర్పాటు చేశారు. బోగస్ పెన్షన్ వెలుగులోకి రావడంతో వైద్య బృందాలను రంగంలోకి దించారు.
అప్పట్లో వైసీపీ నేతప ఒత్తిడితో కొందరు వైద్యులు అలా వైకల్య సర్టిఫికెట్ ఇచ్చారని తెలుస్తుంది. అందుకే బోగస్ పెన్షన్ ఉన్న వారిని తీసేస్తున్నారు. ఐతే పక్షవాతంతో బాధపడుతున్న వారికి పదివేలు వారు కూడా బోగస్ పెన్షన్ వైకల్య సర్టిఫికెట్ ఉన్న వారిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ వచ్చేలా ఉంది. AP Pensions, AP, Governament, Pension, Chandrababu
Marriage : భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రతి ఆచారానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. ముఖ్యంగా వివాహాలు, పూజలు, శుభకార్యాల్లో…
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
This website uses cookies.