
YSRCP : ఎలక్షన్ ముందు చంద్రబాబుకు ఎదురు దెబ్బ... జగన్ వ్యూహం అదుర్స్...!
Pathapatnam : ఏపీ రాజకీయాలన్నీ ఒక ఎత్తు.. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం రాజకీయాలు ఒక ఎత్తు. ఎందుకంటే.. పాతపట్నం రాజకీయాలను ఎవ్వరూ ఊహించలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిజానికి రాజకీయాలే అలా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పాతపట్నంలో అదే జరుగుతోంది. పాతపట్నంలో వైసీపీ ప్రస్తుతం బలంగానే ఉంది. అలాగని టీడీపీని కూడా తక్కువ అంచనా వేయలేం. టీడీపీ కూడా బలంగానే ఉంది. అందుకే.. అక్కడ రాజకీయాలు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నాయి.
2019 ఎన్నికల్లో పాతపట్నం నుంచి వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిని గెలిపించేందుకు వైసీపీ నేతలు తమ శాయశక్తులా కృషి చేశారు. చివరకు ఆమె గెలిచింది. కానీ.. ఎవరైతే ఆమె గెలుపునకు పాటుపడ్డారో ఇప్పుడు వాళ్లే ఆమెకు వ్యతిరేక వర్గంగా తయారయ్యారు. రెడ్డి శాంతికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో రెడ్డి శాంతికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్లు ఆమెకు వ్యతిరేకంగా తయారవడమే కాదు.. టీడీపీ జెండాను మోస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ ఓటమి కోసం కృషి చేసిన వాళ్లు ఇప్పుడు టీడీపీ జెండా మోస్తునన్నారు. దీంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత అక్కడ వ్యక్తం అవుతోంది.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కనీసం 8 నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే వైసీపీ నేతలు సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఎదురుతిరుగుతున్నారు. నిజానికి.. 2019 ఎన్నికల్లోనే రెడ్డి శాంతి చాలా కష్టం మీద గెలిచారు. కేవలం 1700 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.
ycp tdp
అది కూడా వైసీపీ నేతల పూర్తి స్థాయి మద్దతుతో గెలిచారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. వైసీపీ నేతలు టీడీపీ జెండాలు మోస్తున్నారు. ఈనేపథ్యంలో మరోసారి అక్కడ వైసీపీ గెలుపు కష్టంగా మారింది. అంతే కాదు.. అక్కడ ఇప్పుడు టీడీపీ బలపడుతోంది. కాకపోతే టీడీపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. వైసీపీ నుంచి మళ్లీ రెడ్డి శాంతికే టికెట్ ఇస్తే అక్కడ ఆమె ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. ఇది టీడీపీకి ప్లస్ పాయింటే కానీ.. అక్కడ వైసీపీ నేతల అసమ్మతి రాగం ఎందుకో మాత్రం తెలియడం లేదు.
School Holidays : తెలంగాణలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన కీలక సమాచారం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు అందుబాటులోకి వచ్చింది.…
CM Revanth Reddy Uppal : హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం మరింత వేగం పెంచుతోంది. ముఖ్యంగా నగర…
Miyapur : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సోమవారం మియాపూర్లో పలు కీలక అభివృద్ధి పనులకు శంకుస్థాపన…
Gachibowli : హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో చోటుచేసుకున్న యువతి మృతి ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కో-లివింగ్ హాస్టల్లో నివసిస్తున్న…
Hanuman Nagar Colony Association : ఉప్పల్ జూన్ 7 : హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నూతన కార్యవర్గ…
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
This website uses cookies.