Categories: Newspolitics

Farmers : గుడ్‌న్యూస్‌.. రైతుల‌కు 3200 కోట్లు..!

Advertisement
Advertisement

Farmers  : ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కేంద్ర ప్రభుత్వం కీలక చర్యకు శ్రీకారం చుట్టింది. ఈ సోమవారం (ఆగస్ట్ 12), దేశవ్యాప్తంగా 30 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.3,200 కోట్లకు పైగా పంట బీమా క్లెయిమ్‌లను నేరుగా జమ చేయనుంది.ఈ చారిత్రాత్మక కార్యక్రమం రాజస్థాన్‌లోని ఝుంఝును ఎయిర్‌స్ట్రిప్‌లో నిర్వహించనున్నారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారు.

Advertisement

Farmers : గుడ్‌న్యూస్‌.. రైతుల‌కు 3200 కోట్లు..!

Farmers  వారికి లాభం..

రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అంతేగాక కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల మంత్రులు, అధికారులు, రైతు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఒకే రోజు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా ఇంత భారీ మొత్తంలో పంట బీమా క్లెయిమ్ చెల్లింపులు జరగడం ఇదే మొదటిసారి. ఇది పథకానికి సంబంధించిన పారదర్శకత, సాంకేతికతపై దృష్టిని సూచిస్తుంది,” అని చౌహ‌న్ అన్నారు.

Advertisement

రాష్ట్రాలవారీగా పంపిణీ అవుతున్న బీమా క్లెయిమ్‌లు చూస్తే.. రాజస్థాన్ – రూ.1,121 కోట్లు (7 లక్షల పైగా రైతులకు లాభం), మధ్యప్రదేశ్ – రూ.1,156 కోట్లు, ఛత్తీస్‌గఢ్ – రూ.150 కోట్లు, ఇతర రాష్ట్రాలు – రూ.773 కోట్లు. రాష్ట్ర ప్రీమియం వాటాకు ఆలస్యం చేయకుండా, కేంద్ర సబ్సిడీ ఆధారంగా క్లెయిమ్‌లు చెల్లించేందుకు సరళీకృత పరిష్కార విధానం అమల్లోకి వచ్చింది. 2025 ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే 12% జరిమానా విధించనున్నారు.బీమా కంపెనీలు కూడా చెల్లింపులు ఆలస్యం చేస్తే అదే రేటుతో రైతులకు పడ్డ నష్టాన్ని భరించాలి. ఇప్పటివరకు 78 కోట్ల దరఖాస్తులను కవర్ చేస్తూ, రైతులు చెల్లించిన రూ.35,864 కోట్ల ప్రీమియానికి మారుపట్టుగా రూ.1.83 లక్షల కోట్ల విలువైన క్లెయిమ్‌లను చెల్లించింది.

Advertisement

Recent Posts

Seetharampuram : యువ నేత సిద్ధార్థ చేతుల మీదుగా సీతారాంపురంలో బీఆర్ఎస్ వార్డు కార్యాల‌యం ప్రారంభం

Seetharampuram  : మిర్యాలగూడ పట్టణంలోని 44వ వార్డు సీతారాంపురంలో భారత రాష్ట్ర సమితి ( BRS ) పార్టీ నూతన…

1 hour ago

Mutchintalapally Municipality : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ ఛైర్మెన్ పీఠం కాంగ్రెస్ దే : తోటకూర వజ్రేష్ యాదవ్

Mutchintalapally Municipality : మూడుచింతలపల్లి మున్సిపల్ పీఠం కాంగ్రెస్ పార్టీ Congress Party హస్తగతం చేసుకుంటుందని మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు…

2 hours ago

Constable Soumya : కానిస్టేబుల్ సౌమ్య మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం : చుంచు కుమార్

Constable Soumya  : హైదరాబాద్ రాష్ట్రంలో ఎక్సైజ్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని…

2 hours ago

Jogi Ramesh : నారా లోకేష్ ‘పిల్ల చేష్టలకు’ భయపడేది లేదు – జోగి వార్నింగ్

Jogi Ramesh : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో సెగలు పుట్టించే పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌…

2 hours ago

Farmers : అన్నదాతల‌కు గుడ్‌న్యూస్‌… బ‌డ్జెట్‌లో భారీ వ‌రాలు జ‌ల్లు..!

Farmers : Budget 2026 -27 : కేంద్ర బడ్జెట్ 2026-27లో అన్నదాతలకు అద్భుతమైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. వ్యవసాయ, ఉద్యానవన…

3 hours ago

Mahesh Babu – Balakrishna : ఓడియమ్మ బంటీ .. మహేష్ – బాలయ్య మల్టీ స్టారర్ .. థియేటర్‌లు బ్లాస్ట్

Mahesh Babu - Balakrishna : టాలీవుడ్‌లో Tollywood  సూపర్ స్టార్ మహేష్ బాబు  Superstar Mahesh Babu ,…

4 hours ago

KCR : ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ .. కేసీఆర్ భావోద్వేగం..!

KCR : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో  phone tapping case  తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.…

5 hours ago

Prabhas : అన్నా నీ కాళ్ళు పట్టుకుంటాం .. ఆ పని మాత్రం చేయకు అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Prabhas : మారుతి దర్శకత్వంలో  Maruti Direction  ప్రభాస్ హీరోగా వచ్చిన చిత్రం ‘ది రాజాసాబ్‌’ అనుకున్న స్థాయిలో విజయం…

6 hours ago