PM Modi : నిద్రలేని రాత్రి గడిపిన ప్రధాని మోది.. ఆపరేషన్కి తాను వస్తానని అన్నాడా..!
PM Modi : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని భారతీయులు డిమాండ్ చేశారు. అయితే మంగళవారం రాత్రి 1.02 నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభమైంది. 25 నిమిషాలలోనే మిషన్ పూర్తి చేశారు. అయితే మిషన్ జరుగుతున్న సమయంలో మోడీ చేశారన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతుంది.
PM Modi : నిద్రలేని రాత్రి గడిపిన ప్రధాని మోది.. ఆపరేషన్కి తాను వస్తానని అన్నాడా..!
మంగళవారం రాత్రి మాత్రం మోడీ కునుకు తీయలేదు. పైగా.. రక్షణ శాఖ ఉన్నతాధికారులతో పదే పదే ఫోన్లు చేశారు. ఒకానొక దశలో అర్ధరాత్రి 1.02 నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత.. స్వయంగా తాను కూడా వస్తానని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. ఇది తన మనసులోని అభిలాష అని.. అలా కుదరదని తనకు కూడా తెలుసునని చెప్పారు.
ఆర్మీ అధికారులు ప్రత్యేకంగా షూట్ చేసిన వీడియోను తానే తొలుత వీక్షించారు. బాహ్య ప్రపంచానికి 1.44 తర్వాత సమాచారాన్ని విడుదల చేశారు. వీడియోలను తెల్లవారు జామున 2.10 గంటలకు విడుదల చేశారు. సో.. మొత్తానికి పక్కాగా మోడీ నిద్రలేని రాత్రిని గడపడంతోపాటు.. సరిహద్దులకు వెళ్లి ఉగ్రమూకలపై దాడిని ప్రత్యక్షంగా వీక్షించాలని అనుకున్న విషయాన్ని అధికారులు కూడా ధ్రువీకరిస్తున్నారు.సాధారణంగా మోదీ త్రి 9.30-10 మధ్య నిద్రకు ఉపక్రమిస్తారు. తెల్లవారు జామున 4.30కు లేచి.. ధాన్యం, యోగా వంటివి చేసుకుంటారు. వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Nagababu : మెగా ఫ్యామిలీ సభ్యుడు, నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తాజాగా తన కుటుంబ విషయాలపై స్పందించారు. ముఖ్యంగా తన…
Bike : ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక…
Pawan Kalyn : టాలీవుడ్ కా పవర్ స్టార్ అలానే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమాలతో…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. మనసులో ఏం దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. వేదికలపై ప్రసంగించేటప్పుడు…
Wife : కర్నూలు జిల్లా పిన్నాపురంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణకు చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ అనే యువకుడిని,…
Rappa Politics : ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సంచలనం రేపిన ‘రప్ప రప్ప’ నినాదం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ ఊపేసింది. ఏపీలో…
Laya : అందం.. అభినయంతో ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది హీరోయిన్ లయ. స్వయంవరం సినిమాతో…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్లను రికార్డు స్థాయిలో పెంచడం ద్వారా మళ్లీ…
This website uses cookies.