
Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Modi : శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్లో తన పదవికి రాజీనామా చేసే అవకాశముందని తెలిపారు. మోదీ 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారని, ఆయన ఈ పర్యటన వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయ నాయకత్వంలో మార్పు కావాలనే ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడిందని, ఈ నేపథ్యంలోనే మోదీ రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
ఆర్ఎస్ఎస్ నిబంధనల ప్రకారం..74 ఏళ్లు పైబడిన వారెవరూ కీలక పదవుల్లో కొనసాగరాదనే నియమం ఉంది. ప్రస్తుతం మోదీ 74వ సంవత్సరంలో ఉన్నారు. సెప్టెంబర్ 17న ఆయన 75వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ అతనిని పదవి నుంచి తప్పించాలని చూస్తోందని, తదుపరి ప్రధానమంత్రిని ఆ సంస్థే నిర్ణయిస్తుందని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. మోదీ 2029లో కూడా ప్రధానమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, రాజీనామా వార్తల్లో నిజం లేదని ఆయన తెలిపారు. బీజేపీ వర్గాలు కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని అంటున్నారు.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.