Today Top Breaking News : హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్.. జై కేసీఆర్ అన్న కాంగ్రెస్ అభ్యర్థిని.. కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలు

Advertisement
Advertisement

Today Top Breaking News : సిరిసిల్ల(Sircilla)లోని నేతన్న చౌక్ వద్ద బీజేపీ పార్టీ అభ్యర్థిని రాణి రుద్రమ(BJP Mla candidate Rani Rudrama) రోడ్ షో నిర్వహించగా.. భారీగా జనం హాజరయ్యారు.

Advertisement

హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో(Telangana Congress Manifesto) హామీ ఇచ్చింది.

Advertisement

ఎన్నికల ప్రచారలంలో భాగంగా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అనుమాండ్ల యశస్విని(Palakurthy Congress MLA Candidate Anumandla Yashashwini Reddy) రెడ్డి ప్రచారం ముగిసిన అనంతరం జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసింది.

కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలను తరలించారు. కర్ణాటక నుంచి వచ్చిన కారులో కోటీ 44 లక్షలను వనస్థలిపురం(Vanasthalipuram Police) పోలీసులు పట్టుకున్నారు. డబ్బు ఎవరిది అనే దానిపై విచారిస్తున్నారు.

పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ(Telangana taxes) ఇచ్చేది రూ.100 అయితే.. కేంద్రం నుంచి తిరిగి తెలంగాణకు వచ్చేది రూ.18 మాత్రమే, అలాగే.. కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్తున్న తలసరి పన్నుల వాటా రూ.34,129. అది దేశంలోనే అధికం అని యూనియన్, స్టేట్ బడ్జెట్స్ అనలిస్ట్ అరవింద్ పేర్కొన్నారు.

మళ్లీ వీఆర్వో(విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)(Village Revenue Officer) వ్యవస్థను తీసుకొని వస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటన(Tcongress Manifesto).

ఈసారి కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే అని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్(BRS) అధికారంలోకి రాబోతోందని ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసగించారు.

త్రిషపై(Trisha) మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా నిలుస్తానని మాటిచ్చారు.

ఈ దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం(Highest Inflation) ఉన్న రాష్ట్రం తెలంగాణ(Telangana) అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) అన్నారు. గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిందని విమర్శించారు.

ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(AP Inner Ring Road case) టీడీపీ అధినేత చంద్రబాబు(TDP President Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ తాజాగా వాయిదా పడింది.

Advertisement

Recent Posts

TGSRTC Jobs : త్వరలో TGSRTC లో 3 వేల 38 పోస్టులకు నోటిఫికేషన్..!

TGSRTC Jobs  తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…

8 minutes ago

Nutmeg Drink : కీళ్ల నొప్పులు ఉన్నోళ్లకి శుభవార్త…. మీకోసమే ఈ ఔషధం… దీనిని నీళ్లలో కలిపి తాగారంటే అవాక్కే…?

Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…

1 hour ago

Bhu Bharati : కొత్త ఫీచ‌ర్‌తో భూ భారతి.. ఏ మార్పు చేయాల‌న్న రైతు ఆమోదం త‌ప్ప‌ని స‌రి..!

Bhu Bharati  : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…

2 hours ago

Today Gold Price : ఏప్రిల్ 21న గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Today Gold Price  : దేశంలో బంగారం ధరలు ఏప్రిల్ 21న స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల…

3 hours ago

karthika deepam 2 Today Episode : దీపే కాల్చింద‌ని ఎస్ఐకు ద‌శ‌ర‌థ్ వాగ్మూలం.. మ‌రింత‌గా ఇరికించేందుకు జ్యోత్స్న మ‌రో ప్లాన్‌

karthika deepam 2 Today Episode : కార్తీక దీపం-2 నేటి (ఏప్రిల్ 21) ఎపిసోడ్‍లో ఏం జరిగిందో తెలుసుకుందాం.…

4 hours ago

Sprouted Fenugreek : పరగడుపున మొలకెత్తిన మెంతులను తింటే… ఇన్ని రోజుల వరకు ఎంత మిస్ అయ్యాం .. ప్రయోజనాలు తెలుసా…?

Sprouted Fenugreek : తులు ఆరోగ్యానికి ఎంతో మంచిది అని మనందరికీ తెలుసు. ఇవి మన శరీరంలో ఎన్నో అనారోగ్య…

5 hours ago

AP Mega DSC : ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి..!

AP Mega DSC : ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ విడుదలైంది.…

6 hours ago

Jyotishyam : బాబా వంగా జ్యోతిష్య శాస్త్రం అంచనా ప్రకారం… ముంచుకొస్తున్న ప్రపంచ వినాశనం… క్షణం క్షణం భయం…?

Jyotishyam : శాస్త్రంలో ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తుని జరిగే సంఘటనలను చెప్పడంలో బాబా వంగ కాలజ్ఞానం చాలా ప్రసిద్ధి గాంచింది.. బాబా…

7 hours ago