Today Top Breaking News : హైదరాబాద్ ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్.. జై కేసీఆర్ అన్న కాంగ్రెస్ అభ్యర్థిని.. కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలు

Today Top Breaking News : సిరిసిల్ల(Sircilla)లోని నేతన్న చౌక్ వద్ద బీజేపీ పార్టీ అభ్యర్థిని రాణి రుద్రమ(BJP Mla candidate Rani Rudrama) రోడ్ షో నిర్వహించగా.. భారీగా జనం హాజరయ్యారు.

హైదరాబాద్ లో ఉన్న ప్రైవేట్ కంపెనీలలో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో(Telangana Congress Manifesto) హామీ ఇచ్చింది.

ఎన్నికల ప్రచారలంలో భాగంగా పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని అనుమాండ్ల యశస్విని(Palakurthy Congress MLA Candidate Anumandla Yashashwini Reddy) రెడ్డి ప్రచారం ముగిసిన అనంతరం జై కేసీఆర్ అంటూ నినాదాలు చేసింది.

కర్ణాటక నుంచి తెలంగాణకు కోట్ల రూపాయలను తరలించారు. కర్ణాటక నుంచి వచ్చిన కారులో కోటీ 44 లక్షలను వనస్థలిపురం(Vanasthalipuram Police) పోలీసులు పట్టుకున్నారు. డబ్బు ఎవరిది అనే దానిపై విచారిస్తున్నారు.

పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ(Telangana taxes) ఇచ్చేది రూ.100 అయితే.. కేంద్రం నుంచి తిరిగి తెలంగాణకు వచ్చేది రూ.18 మాత్రమే, అలాగే.. కేంద్రానికి తెలంగాణ నుంచి వెళ్తున్న తలసరి పన్నుల వాటా రూ.34,129. అది దేశంలోనే అధికం అని యూనియన్, స్టేట్ బడ్జెట్స్ అనలిస్ట్ అరవింద్ పేర్కొన్నారు.

మళ్లీ వీఆర్వో(విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)(Village Revenue Officer) వ్యవస్థను తీసుకొని వస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటన(Tcongress Manifesto).

ఈసారి కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లే అని.. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్(BRS) అధికారంలోకి రాబోతోందని ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసగించారు.

త్రిషపై(Trisha) మన్సూర్ అలీఖాన్(Mansoor Ali Khan) చేసిన వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా తాను అండగా నిలుస్తానని మాటిచ్చారు.

ఈ దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం(Highest Inflation) ఉన్న రాష్ట్రం తెలంగాణ(Telangana) అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Seetharaman) అన్నారు. గత 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను అన్ని రంగాల్లో భ్రష్టు పట్టించిందని విమర్శించారు.

ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(AP Inner Ring Road case) టీడీపీ అధినేత చంద్రబాబు(TDP President Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ తాజాగా వాయిదా పడింది.

Recent Posts

Chandra Mohan : బాల‌కృష్ట కోసం చంద్రమోహన్ ను ఎన్టీఆర్ తొక్కేసాడా..? వైరల్ గా మారిన వీడియో

Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…

2 hours ago

Red Amaranth : మీకు ఆకుపచ్చ తోటకూర తెలుసు… కానీ ఎర్ర కోట కూర గురించి ఎప్పుడైనా విన్నారా… దీని ప్రయోజనాలు తెలిస్తే వావ్ అనాల్సిందే….?

Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…

3 hours ago

BRS : “గెట్ ఔట్”.. కేసీఆర్ వెంటే ఉంటూ వెన్నుపోటు పొడిచాడా..?

BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…

4 hours ago

Gas Stove : మహిళలు… మీ గ్యాస్ స్టవ్ పక్కన పొరపాటున కూడా వీటిని ఉంచకండి… యమ డేంజర్…?

Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…

5 hours ago

Anganwadi Posts : ఏపీ మ‌హిళ‌ల‌కు శుభ‌వార్త‌.. రాత పరీక్ష లేకుండానే 4,687 ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్

Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభ‌వార్త‌ చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…

6 hours ago

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

7 hours ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

8 hours ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

17 hours ago