
ias vijay kumar join in ysrcp Ys jagan offered mp seat
YS Jagan : అది జగన్ పాలన అంటే. అలా ఉంటది మరి. వాలంటీర్ల వల్లనే ప్రస్తుతం సంక్షేమ పథకాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తున్నాయి. అందరి కంటే ముందే వాలంటీర్లు మేల్కొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తారు. అందుకే వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల 33 వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్లకు వందనం పేరుతో పలు కేటగిరీలో బహుమతులను కూడా సీఎం జగన్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్.. ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న 25 రకాల సంక్షేమ పథకాలకు వాలంటీర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని అన్నారు. విజయవాడలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అసలు.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి, సారథులు వాళ్లే అని సీఎం జగన్ ఉటంకించారు.
YS jagan-governments-good-news-for-village-and-ward-volunteers-will-be-implemented-from-this-month
2019 నుంచి ఇప్పటి వరకు 2 లక్షలకు పైనే వాలంటర్లు ఏపీలో పని చేస్తున్నారని.. వాళ్లకు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సారథుల్లా ఉన్నారన్నారు. వాళ్లే సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు వైసీపీ ప్ఱభుత్వం చేసే మంచి పనికీ, ప్రతి సంక్షేమ పథకానికి, ప్రతి మేలుకు వాళ్లే సారథులు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారానే సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారుల చేతుల్లోకి వెళ్తున్నాయి. తులసి మొక్క లాంటి వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ. మీరు ఈ ప్రభుత్వంలో సేవ మాత్రమే చేస్తున్నారు. నిజాలు చెప్పగలిగే సాయుధులు మీరు. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. స్వచ్ఛంద సేవకులు అని సీఎం జగన్ కొనియాడారు.
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ,…
Amla Juice Vs Chia Seeds : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో సహజ సిద్ధ పానీయాల వినియోగం…
Rajat Patidar : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో ఫైనల్కు చేరుకుంది. కీలక మ్యాచ్లో…
Dry Bottle Gourd : ప్రస్తుతం ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. చాలామంది చల్లటి నీటి కోసం ఫ్రిజ్లపై ఆధారపడుతుంటే,…
Shubman Gill : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. కీలక పోరులో రాయల్…
Uppal Bhagayath : ఉప్పల్ బాగాయత్ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్…
Brinjal : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రోహిణి కార్తె ప్రారంభమవడంతో ఎండల తీవ్రత మరింత పెరిగింది. తెలుగు పంచాంగం ప్రకారం…
KTR : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికల వాతావరణం దగ్గరపడుతున్న…
High Temperatures : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు…
Gas and Acidity : ప్రస్తుతం చాలా మంది ఉదయం లేవగానే కడుపులో మంట, గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి…
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
This website uses cookies.