
Ys sharmila : వైయస్ జగన్ రాయి దాడి పై స్పందించిన షర్మిల... బాబాయ్ ని 7సార్లు నరికి చంపితే...!
Ys sharmila : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైయస్ షర్మిల తన అన్న జగన్ మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పలు కార్యక్రమాలలో వైయస్ జగన్ గురించి మాట్లాడుతూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా విజయవాడ బస్సు యాత్రలో పాల్గొన్న జగన్ పై రాయి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ రాయి దాడిని ప్రతిపక్షాలు చేయించాయి అంటూ వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్న మాట. అయితే తాజాగా దీనిపై స్పందించిన వైయస్ షర్మిల వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…జగనన్నకు చిన్న రాయి తగిలితేనే హత్యాయత్నం చేశారని చెబుతున్నారు. చిన్న రాయి దెబ్బకే విలవిల్లాడి పోతున్నారు. చిన్న రాయితో దాడి చేస్తేనే వారికి అది హత్యయత్నం లాగా కనిపించింది. కానీ తన బాబాయ్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైయస్ వివేకానంద రెడ్డి రెడ్డిని గొడ్డలితో 7సార్లు నరికి నరికి నరికి చంపితే మాత్రం అది హత్యయత్నం లాగా ఎందుకు కనిపించలేదు అంటూ షర్మిల ప్రశ్నించారు.వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు దానికి కారణం చంద్రబాబు అంటూ “నారా సుర రక్త చరిత్ర” అంటూ సాక్షి పత్రికలో పెద్దపెద్ద పోస్టర్లు చేశారు.
Ys sharmila : వైయస్ జగన్ రాయి దాడి పై స్పందించిన షర్మిల… బాబాయ్ ని 7సార్లు నరికి చంపితే…!
అలాగే ఎలక్షన్స్ కి ముందు ఈ కేసు పై సీబీఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం సీబీఐ ఎంక్వయిరీ ఎందుకు ఆపించారని దానికి జగన్ సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు. ఈ కేసులో సీబీఐ ప్రధాన నిధితుడుగా చేర్చిన అవినాష్ రెడ్డిని జగన్ గారు ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారో ప్రజలందరకు తెలియజేయాల్సిందిగా షర్మిల కోరారు. గత 5 సంవత్సరాలుగా వారిని ఎందుకు కాపాడుకుంటూ వస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ వైయస్ జగన్ కచ్చితంగా సమాధానం చెప్పాల్సిందిగా షర్మిల కోరారు.
Chanakya Niti : మనిషి జీవితంలో ఎలా జీవించాలి, ఎలా సంపాదించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి వంటి అంశాలపై ఎన్నో…
కదిరి, మార్చి 6: కోట్లాది భక్తుల పాలిట కల్పవృక్ష దేవాలయంగా భాసిల్లుతున్న శతాబ్దాలనాటి కదిరి మహా నృసింహ క్షేత్రంలో గత…
Gold : రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగుచూసిన ఈ వింత ఉదంతం, నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పరిచయాలు…
AI : బెంగళూరు ఐటీ నిపుణుడు పంకజ్ తన్వార్ తన ఇంట్లో జరుగుతున్న చిల్లర దొంగతనాలకు చెక్ పెట్టేందుకు ఉపయోగించిన వినూత్న…
Thalliki Vandanam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'సూపర్ సిక్స్' హామీలలో ఒకటైన 'తల్లికి వందనం' పథకం అమలుపై అసెంబ్లీ…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్, తన వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో దాగి…
Telangana Farmers : తెలంగాణలోని మొక్కజొన్న రైతులకు ఎట్టకేలకూ ఊరట లభించింది. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిల విడుదలకు…
Social Media Ban for Children : ఏపీ ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా వినియోగంపై…
Ration Cards : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం…
Varalaxmi Sarathkumar S Saraswathi Movie Review : నటీనటులు: వరలక్ష్మి శరత్కుమార్, ప్రకాష్ రాజ్, జీవా, ప్రియమణి, రాధిక…
Russia oil : ఇరాన్ నేపథ్యంలో ఏర్పడిన యుద్ధ పరిస్థితులు ప్రపంచ చమురు మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ…
Donkey Farming : కొత్త వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి పశుసంవర్ధక రంగంలో మరో ఆసక్తికరమైన అవకాశం కనిపిస్తోంది. సంప్రదాయ…
This website uses cookies.