
#image_title
YS Jagan : ఇటీవల వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నికలకు ముందు అధికార దాహంతో సూపర్ సిక్స్ అంటూ సాధ్యం కానీ హామీలను ప్రకటించారు ఆ హామీలు నెరవేర్చడం సాధ్యం కాదు అనే విషయం స్వయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి కూడా తెలుసు. అయితే ఇప్పుడు ఆ హామీలని నెరవేర్చడం కాస్త కష్టతరం కావడంతో ఇప్పుడు దానిపై విమర్శల వర్షం కురుస్తుంది. ప్రతిసారి జగన్ కూటమినేతలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరోసారి ఈయన సోషల్ మీడియా వేదికగా ఇదే విషయం గురించి ప్రస్తావిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
YS Jagan : మరీ ఇంత మోసం చేస్తే ఎలా బాబు గారు.. మండిపడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ముఖ్యంగా ఎన్నికలకు ముందు గత ప్రభుత్వ హయామంలో అమ్మఒడి పేరుతో ప్రతి కుటుంబంలో ఒక విద్యార్థికి 15 వేల రూపాయలను అందజేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ 15000 రూపాయలు ఇస్తామని ప్రచారం చేశారు. రోడ్లపైకి వెళ్లి నీకు 15 వేలు. నీకు15..నీకు 15 అంటూ ప్రచారం చేశారు ఇక అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటింది విద్యా సంవత్సరం కూడా పూర్తి కావస్తుంది కానీ ఇప్పటివరకు తల్లికి వందనం పేరుతో ఏ తల్లి ఖాతాలో డబ్బు జమ కాలేదు అయితే ఇటీవల క్యాబినెట్ మీటింగ్ జరిగి వచ్చే ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రజలందరినీ మోసం చేస్తున్నారని తెలిపారు.
ఇక రైతు భరోసా పథకం కింద మీరిస్తామన్న 20వేల రూపాయలు కూడా ఎక్కడ అంటూ ప్రశ్నించారు అన్నదాత సుఖీభవ పేరుతో 20వేల రూపాయల రైతులు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు ఇప్పటికే ఖరీఫ్ రబి సీజన్లు కూడా పూర్తి అవుతున్న ఇప్పటివరకు ఆ డబ్బులు మాత్రం రైతుల ఖాతాలో జమ కాలేదు. ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో మరి ఇంత బరితెగింపు ఏంటి చంద్రబాబు.. అయినా ఇచ్చిన మాటను తుంగలో తొక్కేయడం మీకు అలవాటే కదా..రోజులు గడుస్తున్న కొద్దీ మీరు చేస్తున్న మోసాలు ఒక్కొక్కటికీ బయటకు వస్తూనే ఉన్నాయని.. ఇవి ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తున్నాయని ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం వారి తరుపున మా పార్టీ నిలబడుతుందని జగన్ చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పై మండిపడుతూ జగన్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
Jr NTR : టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న…
Balka Suman Arrest : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే, BRS నాయకుడు బాల్క…
హైదరాబాద్లోని గాంధీభవన్ ప్రాంగణంలో ఉన్న ఇందిరా భవన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఘనంగా…
Union Cabinet Expansion : ప్రధానమంత్రి Narendra Modi నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ ప్రస్తుతం…
Pawan Kalyan : 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి…
OTT Movie : వేదికలపై ప్రతిరోజూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు విడుదలవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం విడుదలైన…
Ganugabanda : సమాజంలో చిన్నారుల ఆరోగ్యవంతమైన ఎదుగుదల, విద్యాభివృద్ధి లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అంగన్వాడీ టీచర్…
After : తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ హత్య కేసు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహేతర…
Cooking Oil : మన రోజువారీ వంటల్లో వంట నూనె కీలక పాత్ర పోషిస్తుంది. కూరలు, ఫ్రైలు, స్నాక్స్, పప్పులు..…
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, చెమటలు, నీరసం, అలసట వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా బయట ఎక్కువ సమయం…
Free Bus : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు APSRTC మరో శుభవార్త చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోలలో త్వరలోనే 750 ఎలక్ట్రిక్…
This website uses cookies.