ఏపీలోని పలు జిల్లాల్లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారు అప్రమత్తమై పలు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రజలు మస్ట్గా వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే, కొందరు టీకా తీసుకోవడం పట్ల ప్రారంభంలో ఆసక్తి చూపలేదు. కానీ, ప్రస్తుతం టీకాలు తీసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్నట్లు శనివారం జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. డిస్ట్రిక్ట్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్తో పాటు ప్రజలకు కూడా వ్యాక్సిన్ అందజేయనున్నారు. స్కూల్స్ ప్రారంభం అయిన నేపథ్యంలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు టీకా ముఖ్యమని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. రెండో డోసు వ్యాక్సిన్ కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. ఇకపోతే వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ప్రతీ ఒక్కరు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం కంపల్సరీగా పాటించాలని అధికారులు, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
This website uses cookies.