వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు. ఈ పథకం రెండో దశలో భాగంగా జిల్లాలో 1,028 పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయభాస్కర్ శనివారం తెలిపారు. ఇందుకు సంబంధించిన పనులను నవంబర్ 1న ప్రారంభించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా పూర్తి చేయాలని ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చినట్లు డీఈవో పేర్కొన్నారు. ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా మొదటి దశలో ఇప్పటికే 1,256 స్కూల్స్లో వర్క్స్ పూర్తి చేసినట్లు వివరించారు. ఇక పాఠశాలల్లో త్వరలో తల్లిదండ్రుల కమిటీలు ఎన్నుకుని, వారికి ఆయా స్కూల్స్లో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రయారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల్లో నాడు నేడు పథకం ద్వారా విద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లాతో పాటు ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ విద్యాలయాల్లో నాడు నేడు రెండో దశ పనులు షురూ కానున్నాయి.
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
This website uses cookies.