
జిల్లాలోని కుంభంలో రైతు భరోసా కేంద్రానికి గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా వెంకట రాంబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు జగన్ సర్కారు పని చేస్తున్నదని, తమ సర్కారు ఎప్పుడూ రైతుల పక్షమని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు సాగులో మెలకువలు తెలిపేందుకుగాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలంబడి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.
వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభించి దిగుబడి పెంచుకునే విధంగా సూచనలిస్తున్నారు. రైతుల కోసం సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడం జగన్ ఒక్కడికే సాధ్యమని తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Balakrishna Nagababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి…
YS Bharathi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నందిపల్లి నందీశ్వర ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం పెద్ద చర్చకు దారితీసింది. వేంపల్లె…
Real Life Beggar : సినిమాల్లో తల్లి ఆరోగ్యం కోసం కోటీశ్వరుడైన కుమారుడు భిక్షాటన చేసే కథలు మనం చూసి…
SHANMUKH JASWANTH : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు మరోసారి…
Tallest Gandhi statue : హైదరాబాద్లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న…
Kethireddy : ధర్మవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పార్టీలు…
Success Story of Woman - Bharti Pohorkar వ్యవసాయం దండగ అనే రోజుల్లో, సరైన శాస్త్రీయ విధానాలు పాటిస్తే…
Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై అన్నదాతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.…
Ind Vs Zim T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో గురువారం రెండు…
Sweepers : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. ప్రత్యేకంగా…
Gold and Silver Price Today 26 Feb 2026 : పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. గత…
Brahmamudi Serial February 26th 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బ్రహ్మముడి' సీరియల్…
This website uses cookies.