Prakasham..జగన్ సర్కారు రైతుల పక్షం: ఎమ్మెల్యే రాంబాబు

Advertisement
Published by
Advertisement

జిల్లాలోని కుంభంలో రైతు భరోసా కేంద్రానికి గిద్దలూరు శాసన సభ్యుడు అన్నా వెంకట రాంబాబు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పారు. రైతులకు మేలు చేసేందుకు జగన్ సర్కారు పని చేస్తున్నదని, తమ సర్కారు ఎప్పుడూ రైతుల పక్షమని పేర్కొన్నారు. రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంతో పాటు సాగులో మెలకువలు తెలిపేందుకుగాను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘పొలంబడి’ కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు.

Advertisement

Advertisement

వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు అవలంభించి దిగుబడి పెంచుకునే విధంగా సూచనలిస్తున్నారు. రైతుల కోసం సీఎం వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని, ఏపీని అభివృద్ధి పథంలో నడిపించడం జగన్ ఒక్కడికే సాధ్యమని తెలిపారు. ఈ రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

 

Advertisement

Recent Posts

Balakrishna Nagababu : నాగబాబు , బాలకృష్ణ అను మేము ఏపీ మంత్రులు గా .. !

Balakrishna Nagababu : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి…

16 minutes ago

YS Bharathi : “మీ ఆవిడ భారతి ఎక్కడ” .. జగన్ ని నిలదీస్తున్నారు

YS Bharathi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు నందిపల్లి నందీశ్వర ఆలయ ప్రతిష్ఠా మహోత్సవం పెద్ద చర్చకు దారితీసింది. వేంపల్లె…

2 hours ago

Real Life Beggar : వాస్తవ జీవితంలో “బిచ్చగాడు” కథ .. భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్

Real Life Beggar : సినిమాల్లో తల్లి ఆరోగ్యం కోసం కోటీశ్వరుడైన కుమారుడు భిక్షాటన చేసే కథలు మనం చూసి…

3 hours ago

SHANMUKH JASWANTH : షన్ను ఎంగేజ్మెంట్ అని తెలిసి దీప్తి సునైన సంచలన నిర్ణయం  :

SHANMUKH JASWANTH : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టిస్తూ ఉండే షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు మరోసారి…

4 hours ago

Tallest Gandhi statue : బాపూఘాట్‌లో ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం .. ప్రభుత్వ నిర్ణయంపై యూట్యూబర్ అన్వేష్ స్పందన

Tallest Gandhi statue : హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న…

6 hours ago

Kethireddy : గేటు దగ్గరే చెప్పుతో కొడతా .. కేతిరెడ్డి ఫైర్..!

Kethireddy : ధర్మవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తనదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. పార్టీలు…

7 hours ago

Success Story of Woman : ఒకే ఎకరం.. రూ. 7 లక్షల లాభం ఆరెంజ్ సాగులో అద్భుతం సృష్టిస్తున్న మహిళా రైతు..!

Success Story of Woman -  Bharti Pohorkar వ్యవసాయం దండగ అనే రోజుల్లో, సరైన శాస్త్రీయ విధానాలు పాటిస్తే…

8 hours ago

Rythu Bharosa : రైతు భరోసా అదిగో.. ఇదిగో అనడమే.. రేవంత్ సర్కార్ పై రైతుల ఆగ్రహం..!

Rythu Bharosa : తెలంగాణలో రైతు భరోసా నిధుల పంపిణీలో జరుగుతున్న జాప్యంపై అన్నదాతల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.…

8 hours ago

Sweeper : వామ్మో ఈ స్వీపర్‌ జీతం రూ.2లక్షలు .. ఇంతలా ఎలా పెరిగిందో తెలుసా ..!

Sweepers : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరిగినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. ప్రత్యేకంగా…

10 hours ago

Brahmamudi Serial February 26th 2026 Episode : త్రిశూలంతో రుద్రాణిని చంపేసిన కావ్య.. రాజ్, కావ్యల మరణంతో దుగ్గిరాల ఇంట పెను విషాదం!

Brahmamudi Serial February 26th 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బ్రహ్మముడి' సీరియల్…

11 hours ago