
జిల్లాలోని ఉలవపాడులో అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ‘అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు’ శిక్షణా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికే ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు రామాల సింగారెడ్డి తెలిపారు. సింగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చొచ్చని, ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.
వైసీపీ సర్కారు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఉన్న సంగతి అందరికీ విదితమే. ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా ఏపీలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకం తొలి దశ పూర్తి చేయగా, రెండో దశ కింద పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.