జిల్లాలోని ఉలవపాడులో అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ‘అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు’ శిక్షణా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికే ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు రామాల సింగారెడ్డి తెలిపారు. సింగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చొచ్చని, ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.
వైసీపీ సర్కారు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఉన్న సంగతి అందరికీ విదితమే. ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా ఏపీలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకం తొలి దశ పూర్తి చేయగా, రెండో దశ కింద పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
This website uses cookies.