జిల్లాలోని ఉలవపాడులో అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ‘అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు’ శిక్షణా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికే ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు రామాల సింగారెడ్డి తెలిపారు. సింగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చొచ్చని, ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.
వైసీపీ సర్కారు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఉన్న సంగతి అందరికీ విదితమే. ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా ఏపీలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకం తొలి దశ పూర్తి చేయగా, రెండో దశ కింద పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.