జిల్లాలోని ఉలవపాడులో అభి హెల్ప్ లైన్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో ‘అక్షర భారత్ – అక్షర వెలుగు విద్యా ప్రాజెక్టు’ శిక్షణా కేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చనున్నారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడానికే ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైసీపీ నాయకులు రామాల సింగారెడ్డి తెలిపారు. సింగారెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చొచ్చని, ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు.
వైసీపీ సర్కారు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. ఇకపోతే వైసీపీ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఉన్న సంగతి అందరికీ విదితమే. ‘నాడు-నేడు’ ప్రోగ్రాం ద్వారా ఏపీలోని పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ఈ పథకం తొలి దశ పూర్తి చేయగా, రెండో దశ కింద పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.