
జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 8,653 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి ఆదివారం తెలిపారు. లోక్ అదాలత్లో పాల్గొనేందుకు కక్షిదారులు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాల్వ్ అయిన కేసుల్లో 263 సివిల్ కేసులు, 8,267 క్రిమనల్ కేసులు, పీఎల్సీ 33 ఉన్నాయని చెప్పారు. ఒంగోలులో అత్యధికంగా 2,787 కేసులు పరిష్కారమయినట్లు వివరించారు. ఇకపోతే రాజీపడిన కేసులలో కక్షిదారుల మధ్య దాదాపు రూ.5.10 కోట్లు చెల్లించుకునేలా ఒప్పిందం కుదిరినట్లు జ్యోతిర్మయి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కేసులు బాగా పెరిగిపోతున్నాయని, భూమి, ఇతర విషయాల్లో తగాదాలు ఎక్కువవుతున్నాయని, ఈ క్రమంలోనే లోక్ అదాలత్లు నిర్వహించి సమస్యల పరిష్కరానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అయితే, సమస్యల పరిష్కారానికి కక్షిదారుల కాన్సెంట్ ముఖ్యం కాబట్టి వారిని ఒప్పించాల్సి ఉంటుంది. ఇరువైపుల కక్షిదారులు ఒప్పుకుంటూ డిస్పూట్స్ క్లియర్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారాని కక్షిదారులు ముందుకు రావాల్సి ఉండటంతో పాటు జిల్లా న్యాయమూర్తుల వద్ద లోక్ అదాలత్ సందర్భంగా హాజరు కావాల్సి ఉంటుంది.
Today Horoscope 14th February 2026 : వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శనివారం, ఫిబ్రవరి 14, 2026 నాడు గ్రహాల…
Couple Friendly Movie Review : ప్రముఖ నిర్మాణ సంస్థ UV Creations సమర్పణలో రూపొందిన తాజా యూత్ఫుల్ లవ్…
Seetha Payanam Movie Review : యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా Arjun కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా Arjun…
Kalyan - Thanuja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగిసి రెండు నెలలు కావస్తున్నా, విన్నర్ కళ్యాణ్…
Sreeja : బిగ్బాస్ సీజన్-9 ద్వారా వెలుగులోకి వచ్చిన కామనర్ కంటెస్టెంట్ దమ్ము శ్రీజ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన…
Ysrcp : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తో కేవలం 11 సీట్లే సాధించుకున్న వైసీపీ పార్టీ మళ్ళీ ఇప్పుడు…
Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెన్నైలో ఒక పెళ్లి వేడుకకు వెళ్తే అది కాస్తా ఇప్పుడు…
Ram Charan Upasana Twins Names : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులకు సంబంధించి…
This website uses cookies.