జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో 8,653 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పివి జ్యోతిర్మయి ఆదివారం తెలిపారు. లోక్ అదాలత్లో పాల్గొనేందుకు కక్షిదారులు ముందుకొచ్చినట్లు పేర్కొన్నారు. సాల్వ్ అయిన కేసుల్లో 263 సివిల్ కేసులు, 8,267 క్రిమనల్ కేసులు, పీఎల్సీ 33 ఉన్నాయని చెప్పారు. ఒంగోలులో అత్యధికంగా 2,787 కేసులు పరిష్కారమయినట్లు వివరించారు. ఇకపోతే రాజీపడిన కేసులలో కక్షిదారుల మధ్య దాదాపు రూ.5.10 కోట్లు చెల్లించుకునేలా ఒప్పిందం కుదిరినట్లు జ్యోతిర్మయి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కేసులు బాగా పెరిగిపోతున్నాయని, భూమి, ఇతర విషయాల్లో తగాదాలు ఎక్కువవుతున్నాయని, ఈ క్రమంలోనే లోక్ అదాలత్లు నిర్వహించి సమస్యల పరిష్కరానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.
అయితే, సమస్యల పరిష్కారానికి కక్షిదారుల కాన్సెంట్ ముఖ్యం కాబట్టి వారిని ఒప్పించాల్సి ఉంటుంది. ఇరువైపుల కక్షిదారులు ఒప్పుకుంటూ డిస్పూట్స్ క్లియర్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సమస్యల పరిష్కారాని కక్షిదారులు ముందుకు రావాల్సి ఉండటంతో పాటు జిల్లా న్యాయమూర్తుల వద్ద లోక్ అదాలత్ సందర్భంగా హాజరు కావాల్సి ఉంటుంది.
Vastu Tips : భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ఏ దిశ మంచిదో తెలియజేయడం జరిగింది. సరైన…
Health Benefits Vitamin F : మనము ఇప్పటివరకు విటమిన్లలో ఎ, బి, బి 1, బి 2, బి…
Ajwain Leaves : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జింక్ ఫుడ్ ని అలవాటు చేసుకుంటున్నారు. దీని వల్ల…
Seem Chintakaya : సీమ చింతకాయ, దీని గురించి ఇప్పటి ప్రజలకు అసలు తెలియదు. పల్లెల్లో హేమ చింతకాయ గురించి…
Mint Health Benefits : పుదీనా ప్రకృతి నుంచి లభించిన దివ్య ఔషధం. దీని సువాసన అమోఘం. దిని రుచి…
Mars Transit : జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశుల గురించి, గ్రహాల గురించి, అవి జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయో…
Rashmi Gautam : బుల్లితెర సెన్సేషన్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు . వ్యాఖ్యాతగా స్మాల్ స్క్రీన్…
Iphone 15 : ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ల కంటే ఐఫోన్లు ఖరీదైనవి అనే విషయం తెలిసిందే. ఇవి కొనాలంటే కాస్త ఆలోచిస్తాం.…
This website uses cookies.