flipkart offers 4000 smart phone
Flipkart Offers : కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. ఎందుకంటే భారీ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. 5జీ స్మార్ట్ ఫోన్ భారీ డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ఒప్పొ రెనో 7 5జీ స్మార్ట్ఫోన్పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో కేవలం 4000 కే 5జి స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర 37,990 గా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ రూ. 28,999కు అందుబాటులో ఉంది. అంటే 28% తగ్గింపు లభిస్తుంది. 256 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్కు ఇది వర్తిస్తుంది.
యూపీఐ ద్వారా చెల్లిస్తే 250 వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే ఈ ఫోను 28,740 కు సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఆఫర్ కింద 24 వేల వరకు తగ్గింపు ధరను సొంతం చేసుకోవచ్చు. అంటే 4750 చెల్లిస్తే కొత్త 5జీ ఫోన్ పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది పాత ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. కొన్ని ఫోన్లకు ఎక్స్చేంజ్ విలువ తక్కువ కూడా ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 5జీ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ ఉంది. 64 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
flipkart offers 4000 smart phone
ఈ ఫోన్ లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఎల్టీపీఎస్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కలదు. అలాగే ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ ఉంది. నో కాస్ట్ ఈఎంఐ 3 నెలల వరకే ఉంటుంది. అంటే నెలకు రూ. 9,667 కట్టాల్సి ఉంటుంది. ఈఎంఐ 24 నెలల వరకు పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1400 చెల్లిస్తే సరిపోతుంది. 18 నెలలు అయితే రూ. 1810 కట్టాలి. 12 నెలలు అయితే రూ. 2600 కట్టాలి.
Nabha Natesh : 19 ఏళ్ల వయసులోనే హీరోయిన్గా వెండితెరపై అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ నభా నటేష్. వజ్రకాయ సినిమాలో…
Nara Lokesh : అమరావతి మహిళపై కొమ్మినేని చేసిన వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మొదలైన ఘటన, ఇప్పుడు పెద్ద…
Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం శరవేగంగా అడుగులు…
Ambati Rambabu : ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా…
TGSRTC : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ బస్సుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది. కొత్త ధరలు జూన్ 9…
Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారించారు. ప్రజల…
Ranapala Plant Benefits : ఈ రోజుల్లో అనారోగ్య సమస్యల పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అందుకని కొంతమంది ఔషధ…
Honey Moon : మధ్యప్రదేశ్ కి చెందిన రాజా రఘువంశీ, సోనమ్ జంట మే 11న వివాహం చేసుకుని మే…
This website uses cookies.