
Smart TV : రూ.50వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.18 వేలకే.. త్వరపడండి..!
Smart TV : ఈ రోజుల్లో స్మార్ట్ టీవీ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కాకపోతే అది అందరికీ సాధ్యం అయ్యే పని కాదు. అందులోనూ మధ్యతరగతి వారికి అది ఒక పెద్ద కల అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంటిలో స్మార్ట్ టీవీ పెట్టుకుంటే ఆ అందం వేరే విధంగా ఉంటుంది కదా. కానీ మధ్యతరగతి వారు ఓస్మార్ట్ టీవీని కొనాలంటే చాలానే ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇప్పుడు ఓ ఈ కామర్స్ సంస్థ మధ్యతరగతి వారి కలను నిజం చేయడానికి ముందుకు వచ్చింది. సాధారణంగా మధ్యతరగతి వారు ఏదో తక్కువ ధరకు లభించే స్మార్ట్ టీవీలను మాత్రమే కొనుగోలు చేస్తారు.
అయితే ఇప్పుడు ఆ కంపెనీ ఏకంగా రూ.50 వేల స్మార్ట్ టీవీ మీద బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏకంగా ఆ టీవీ మీద రూ.32 వేల వరకు తగ్గింపు ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ. మీరు టీవీ కొనాలనే ప్లాన్ లో ఉంటే త్వరపడండి. ఎందుకంటే సాధారణంగా ఇంత ధర ఉండే స్మార్ట్ టీవీ మీద ఇంతటి భారీ తగ్గింపు అయితే ఎన్నడూ ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం ఇలా ఉంటుందని చెబుతోంది ఈ కామర్స్ సంస్థ. తక్కువ ధరలోనే క్రేజీ ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీ కావాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వారికి ఈ కంపెనీ పెద్ద గుడ్ న్యూస్ చెప్పిందనే అనుకోవాలి.
Smart TV : రూ.50వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.18 వేలకే.. త్వరపడండి..!
43 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఈ కామర్స్ సంస్థ. ఏకంగా 63 శాతం వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది ఈ కంపెనీ. టీసీఎల్ ఐఫాల్కన్ 43 ఇంచుల అల్ట్రా హెచ్డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్, డాల్బే ఆడియో, హెచ్డీఆర్ 10 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. వాస్తవంగా దీని ధర రూ. 49,999. అయితే ఈ స్మార్ట్ టీవీపై 63 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించారు. ఇంకేముంది దీని ధర మీద రూ.31500 వరకు ఆదా అవుతోంది. ఆ కారనంగా స్మార్ట్ టీవీ కేవలం రూ.18, 499కే మీరు దక్కించుకోవచ్చు. ఇంతటి భారీ ఆఫర్ ప్రకటించడం అంటే మాటలు కాదనే చెప్పుకోవాలి. అయితే దీనిపై ఎలాంటి అనుమానాలు వద్దని కంపెనీ చెబుతోంది. మామూలుగానే అన్ని టీవీల లాగే ఇది కూడా బ్రాండెడ్ అని సంస్థ ప్రకటిస్తోంది.
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
Fresh Mutton : ఆదివారం వచ్చేసరికి చాలా మంది మటన్ దుకాణాల వద్దకు వెళ్లి తాజా మాంసం కొనుగోలు చేసి…
Diabetes : ప్రస్తుత కాలంలో జీవనశైలి వేగంగా మారిపోవడంతో మధుమేహం (డయాబెటిస్) కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా…
Kakarakaya plant : ఇటీవల కాలంలో చాలా మంది ఇంటి పరిసరాల్లోనే కూరగాయలను పెంచుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. బాల్కనీ గార్డెనింగ్,…
ABN Radha Krishna : ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం చాలా కష్టం. ముఖ్యంగా ఎన్నికల తర్వాత సమీకరణాలు వేగంగా…
Revanth Reddy : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను…
Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ ఎన్నికల నగారా మోగే సమయం ఆసన్నమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో…
Punjab : పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలో జరిగిన ఓ విచిత్ర ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చనిపోయాడని భావించి…
RBI New Rules : డిజిటల్ చెల్లింపులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో…
Weather Report : ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ గట్టిగా హెచ్చరించింది.…
This website uses cookies.