
#image_title
CM Breakfast Scheme : తెలంగాణ విద్యార్థులకు దసరా కానుకను అందించనుంది ప్రభుత్వం. దసరా సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. సీఎం బ్రేక్ ఫాస్ట్ పేరుతో సరికొత్త స్కీమ్ ను తీసుకురానుంది. ఈనెల 24 నుంచి సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం కానుంది. ప్రతి రోజ ఉదయం 9.30 నుంచి అల్పాహారం ప్రారంభించనున్నారు.
#image_title
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూల్స్, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని ఉన్న 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్ ఫాస్ట్ ద్వారా టిఫిన్ అందించనున్నారు. ఇక నుంచి విద్యార్థులు ఉదయం కూడా ఇంట్లో టిఫిన్ చేసి రావాల్సిన అవసరం లేదు. స్కూల్ లోనే టిఫిన్, ఆ తర్వాత మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు.
సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా సోమవారం నుంచి శనివారం వరకు రకరకాల టిఫిన్స్ విద్యార్థుల కోసం అందించనున్నారు. అందులో భాగంగా సోమవారం నాడు గోధుమ రవ్వ ఉప్మా, చట్నీని అందిస్తారు. మంగళవారం బియ్యం రవ్వతో కిచిడి చేయనున్నారు. చట్నీ కూడా అందిస్తారు. బుధవారం నాడు బొంబాయి రవ్వతో ఉప్మా, సాంబార్ ఇస్తారు. గురువారం నాడు రవ్వ పొంగల్, సాంబార్ అందిస్తారు. శుక్రవారం నాడు మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్ అందిస్తారు. శనివారం నాడు గోధుమ రవ్వ కిచిడి, సాంబార్ అందిస్తారు.
AUS vs SL T20 World Cup 2026 : పల్లెకెలె Pallekele వేదికగా జరిగిన ఐసీసీ పురుషుల టీ20…
Andhra Pradesh Politics : శాసనమండలి వేదికగా నారా లోకేష్ మరియు బొత్స సత్యనారాయణ మధ్య జరిగిన మాటల యుద్ధం…
JEE Main 2026 Result : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-1 ఫలితాలను అధికారికంగా…
Jeevan Reddy : దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి Congress Party వెన్నెముకలా ఉన్న జీవన్ రెడ్డి, ప్రస్తుత పార్టీ తీరుపై…
Botsa Satyanarayana : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో వైఎస్ జగన్ Ys Jagan వ్యవహారశైలి ఇప్పుడు రాష్ట్ర…
Thanuja - Kalyan : బిగ్బాస్ సీజన్-9 Bigg Boss session 9 ముగిసి రెండు నెలలు దాటినా, కంటెస్టెంట్లకు…
Modi Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు హాని ఉందనే ఆందోళనలు ఇప్పుడు రాజకీయ…
This website uses cookies.