Categories: NewspoliticsTelangana

CM Revanth Reddy : మరో 15 ఏళ్లు రేవంతే సీఎం.. ఇదే సాక్ష్యం

Advertisement
Advertisement

CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 10 రోజులు దాటి పోయింది. ఈ 10 రోజుల్లోనే తెలంగాణలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నిజానికి గత 10 ఏళ్ల పాటు పాలించి కూడా ఇలాంటి నిర్ణయాలను బీఆర్ఎస్ తీసుకోలేకపోయింది. అలాంటి నిర్ణయాలను క్షణాల్లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకొని పాలనలో తనదైన మార్కును చూపించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని వల్ల చాలామంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. అయితే.. రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన పాలన విధానం చూస్తే ఇప్పుడే కాదు మరో 15 నుంచి 20 ఏళ్ల వరకు ఆయనే సీఎంగా ఉండే అవకాశం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన 10 రోజుల్లోనే తెలంగాణ ప్రజలు మెచ్చేలా పాలన సాగిస్తున్నారు రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చారు. సామాన్యులకు ప్రజా భవన్ లోకి అనుమతి ఇచ్చి వాళ్ల వినతులను స్వీకరిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజలతో మమేకం అయి వారి నుంచి వినతులను స్వీకరించడం రేవంత్ లోని ప్రజా నేతను బయటికి తీసుకొచ్చింది. అలాగే కీలక శాఖలపై సమీక్ష చేసి గత ప్రభుత్వ ఒప్పందాలు, కోట్లాది రూపాయల ఖర్చుపై విచారణకు ఆదేశించారు. అంతే కాకుండా వివిధ శాఖలపై జరిగిన ఆర్థిక లావాదేవీలపై కూడా శ్వేత పత్రాలను విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Advertisement

CM Revanth Reddy : కేసీఆర్ ను పరామర్శించి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించిన రేవంత్ రెడ్డి

మరోవైపు కేసీఆర్ ను ఆసుపత్రికి వెళ్లి మరీ పరామర్శించి రేవంత్ రెడ్డి తన రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిగత ద్వేషాలకు తాను చోటు ఇవ్వనన్న సంకేతాలను బలంగా పంపారు. పార్టీ కింది స్థాయి కేడర్ కు కూడా అదే స్థాయి సిగ్నల్స్ పంపి గ్రామాల్లో శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా చూశారు. ప్రజా వాణి కార్యక్రమాన్ని పునరుద్దరించి ప్రజా సమస్యలను పరిష్కరించబోతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచారు రేవంత్ రెడ్డి. 10 రోజుల్లోనే ఇంత చేస్తే ఇక మున్ముందు రేవంత్ ప్రభుత్వం ఇంకెన్ని మంచి పనులు చేస్తుందో అని ప్రజలు భావిస్తున్నారు. ఆయన పాలన విధానాన్ని చూస్తుంటే ఓ 15 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అని ప్రజలు అనుకుంటున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Recent Posts

Pawan Kalyan : కూటమిపై అసంతృప్తి.. పవన్ కళ్యాణ్ పై పోరుకు సిద్దమైన జనసేన నేతలు ?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ, జనసేన పార్టీలో…

52 minutes ago

Gold Prices 2026 WGC Report : అవునా.. భారత్‌లో తగ్గుతున్న పసిడి డిమాండ్..! కారణం అదేనా ?

Gold Prices 2026 WGC Report : భారతీయ సంస్కృతిలో బంగారం కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది…

2 hours ago

Jio Digital Life Smartphone : రూ.9,999కే జియో కొత్త స్మార్ట్ ఫోన్.. సామాన్యుడి చేతిలో ‘డిజిటల్’ అస్త్రం.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు

Jio Digital Life Smartphone : స్మార్ట్ ఫోన్ అనేది ఇప్పుడు విలాసం కాదు, అత్యవసరం. చదువు, షాపింగ్, కరెంట్…

3 hours ago

Farmers : రైతులకు గుడ్ న్యూస్.. ఒక్కక్కరికి రూ.6 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే !

Farmers : తెలంగాణలోని గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన "ఇందిర సౌర గిరి…

4 hours ago

Amaravati Farmers : అమరావతి రైతులకు పండగ లాంటి వార్త..!

Amaravati Farmers : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh  రాజధాని అమరావతి ( Amaravati ) నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ..…

6 hours ago

Ambedkar Gurukul Schools : ఈ స్కూల్ లో విద్య వసతి అన్ని ఫ్రీ.. వెంటనే అప్లై చేసుకోండి

Ambedkar Gurukul Schools  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు నాణ్యమైన విద్యను చేరువ చేసే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకమైన 'ఏపీ అంబేద్కర్…

7 hours ago

Samantha : రెండో పెళ్లి తర్వాత సమంత షాకింగ్ నిర్ణయం..ఇకపై అందరిలాగానే తాను కూడా ..

Samantha : టాలీవుడ్ Tollywood స్టార్ హీరోయిన్ సమంత తన వ్యక్తిగత జీవితం మరియు వృత్తిపరమైన నిర్ణయాలతో మరోసారి వార్తల్లో…

8 hours ago