
Farmers : రైతులకి తీపి కబురు.. రైతు భరోసా విషయంలో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
Farmers : రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా అనే విషయం మనందరికి తెలిసిందే.. ఈ పథకం తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 రెండు విడతల్లో ఇస్తామని హామీ ఇచ్చింది.
Farmers : రైతులకి తీపి కబురు.. రైతు భరోసా విషయంలో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
కానీ ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో రైతులు బాగా నిరాశ చెందుతున్నారు. ఇంత వరకు నాలుగు విడతల్లో 3 ఎకరాలు ఉన్న రైతులకి వర్తింపజేసింది.మరోవారంలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున రైతలు ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది. సాగుకి యోగ్యం కాని భూములని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అర్హులైన రైతుల్లో 50 శాతం మందికి భరోసా ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు పథకం కింద 79,844 ఎకరాలకు సాయం ఇచ్చారు. 81,000 ఎకరాల సాగు భూమి ఉన్న రైతుల్లో 48,072 మందికి ఈ పథకం వల్ల లాభం కలిగింది. 35,877 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 33.25 కోట్లు వేశారు. అప్పట్లో ఈ పథకం బాగానే నడిచిందని రైతులు చెబుతున్నారు.
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
This website uses cookies.