Farmers : రైతులకి తీపి కబురు.. రైతు భరోసా విషయంలో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
Farmers : రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా అనే విషయం మనందరికి తెలిసిందే.. ఈ పథకం తక్కువ కాలంలోనే మంచి సక్సెస్ అయ్యింది. బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎకరానికి సంవత్సరానికి రూ. 12,000 రెండు విడతల్లో ఇస్తామని హామీ ఇచ్చింది.
Farmers : రైతులకి తీపి కబురు.. రైతు భరోసా విషయంలో కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం
కానీ ఈ పథకం సరిగా అమలు కాకపోవడంతో రైతులు బాగా నిరాశ చెందుతున్నారు. ఇంత వరకు నాలుగు విడతల్లో 3 ఎకరాలు ఉన్న రైతులకి వర్తింపజేసింది.మరోవారంలో నాలుగు ఎకరాలు ఉన్న రైతులకి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున రైతలు ఖాతాలో జమ చేసే అవకాశం ఉంది. సాగుకి యోగ్యం కాని భూములని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. అర్హులైన రైతుల్లో 50 శాతం మందికి భరోసా ఇచ్చినట్టే అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతుబంధు పథకం కింద 79,844 ఎకరాలకు సాయం ఇచ్చారు. 81,000 ఎకరాల సాగు భూమి ఉన్న రైతుల్లో 48,072 మందికి ఈ పథకం వల్ల లాభం కలిగింది. 35,877 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ. 33.25 కోట్లు వేశారు. అప్పట్లో ఈ పథకం బాగానే నడిచిందని రైతులు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.