Ration Cards : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
Ration Cards : గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రేషన్ కార్డుల జారీకి అంతా రెడీ అయింది. పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఓ గ్రామంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈనెల 1 నుంచి కొత్త కార్డుల జారీకి శ్రీకారం చుట్టాలని భావించినా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
Ration Cards : తెలంగాణ కొత్త రేషన్ కార్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్
ఉగాది నుంచి కార్డులు జారీకి ముహుర్తం ఫిక్స్ చేశారు. అయితే తాజాగా.. రేషన్ కార్డుల అఫ్లికేషన్లపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాదల ద్వార స్వీకరించిన అఫ్లికేషన్లపై సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు సిద్ధమయ్యారు. విచారణ బాధ్యతలను తెలంగాణ సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు అప్పగించారు.
సివిల్ సప్లై అధికారులు దరఖాస్తుదారుల ఇంటింటికీ వెళ్లి… క్షేత్రస్థాయిలో అఫ్లికేషన్లు విచారించనున్నారు. ఈ విచారణలో అర్హులని తేలితే వారికి కొత్త కార్డులు మంజూరు చేయనున్నారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు, కారు, బైక్, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను అధికారులు నమోదు చేస్తారు. ఇంటి యాజమాని ఫోన్ నంబర్, కుటుంబ సభ్యుల పేర్లు, వారి యెక్క నెలవారీ ఆదాయ వివరాలను సేకరిస్తారు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలు సేకరించనున్నారు.
Ravindra Jadeja : టీమిండియాలో కొందరు ఆటగాళ్లకి రిటైర్మెంట్ వయస్సు వచ్చేసింది. రోహిత్, విరాట్, జడేజా, షమీ వంటి వారు…
Farmers : రైతులకు పంట సమయంలో డబ్బులు అందించే ఆర్థిక భరోసా పథకం రైతు భరోసా అనే విషయం మనందరికి…
Pranay Case Judgement : తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్ హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేసు…
Nadendla Manohar : ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఒకవైపు వైసీపీ పదవి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటే మరోవైపు కూటమి ప్రభుత్వంలో…
Post Office RD : గణనీయమైన మొత్తంలో నిధులను సేకరించడానికి మీరు ప్రతి సందర్భంలోనూ పెద్ద పెట్టుబడి పెట్టవలసిన అవసరం…
AP Motor Vehicle Act : ఆంధ్రప్రదేశ్లో ఏటా 17,000 నుండి 18,000 రోడ్డు ప్రమాదాలు అలాగే సుమారు 7,800…
Union Bank RSETIs : గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు (RSETIలు) గత కొన్ని సంవత్సరాలుగా గ్రామీణ పేద…
Rohit Sharma : దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం…
This website uses cookies.