Congress : కాంగ్రెస్ పాలనలో చారిత్రిక బిల్లులకు అమోదం
Congress : కాంగ్రెస్ పార్టీ Congress Party ఇచ్చిన అన్ని హమీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. బుధవారం నాడు బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వద్ద బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి అధ్వర్యంలో బీసీబిల్లు,ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లకు చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిశేకం చేశారు.ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హమిని నెరవేర్చడానికి కృషి చేస్తుందని అన్నారు.
Congress : కాంగ్రెస్ పాలనలో చారిత్రిక బిల్లులకు అమోదం
కామారెడ్డి డిక్లరేషన్, చెవేళ్ల డిక్లరేషన్ లో భాగంగా బీసీ బిల్లుకు చట్టబద్దత,ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కు చట్టబద్దత కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాపోలు రాములు బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్ గారు,
మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కొత్త ప్రభాకర్ గౌడ్, విశ్వం గుప్త,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్,మాజీ కార్పొరేటర్లు, కంటెస్టెంట్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
Tea : ఈరోజుల్లో టీ ప్రియుల సంఖ్య ఎక్కువగానే ఉంది. టీ తాగేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం…
Bhavishyavani : ప్రతి ఏటా బోనాల పండుగ ను ఎంతో ఘనంగా జరిపిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏటా…
Kethireddy : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి…
Love Couple : ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో మానవత్వాన్ని తలదించుకునేలా చేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణపట్టణం…
ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాల జాతర మాములుగా లేదు.. కేవలం తెలుగు సినిమాలకే కాదు, హిందీ, తమిళం, మలయాళం, ఇంగ్లీష్...…
Perni Nani : వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తన నోటికి పని చెప్పి ఏపీ…
OYO Room : ప్రకాశం జిల్లా బట్లపల్లికి చెందిన ఓ మహిళ విడాకుల అనంతరం తల్లి దండ్రుల ఇంటికి తిరిగి…
Ashok Ganapathi Raju : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల మూడు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ…
This website uses cookies.