Categories: NewsTelangana

M Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భగాయతులో 5 ఎకరాల భూమి

Advertisement
Advertisement

M Rajitha Parmeshwar Reddy : రజితాపరమేశ్వర్ రెడ్డి M Rajitha Parmeshwar Reddy  విజ్ఞప్తిపై స్పందించి మంత్రి శ్రీధర్ బాబు Sridarbabu గారు Bhagayat Uppal ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు Government Degree College ఉప్పల్ భగాయత్ లో 5 ఎకరాల భూమిని కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించారు. భూమి కేటాయింపుల ప్రక్రియను వేగవంతం చేసి కళాశాల భవనాల నిర్మాణానికి కూడా కావాల్సిన ఏర్పాట్లను చేయాలని సూచించారు.

Advertisement

M Rajitha Parmeshwar Reddy : ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు భగాయతులో 5 ఎకరాల భూమి

M Rajitha Parmeshwar Reddy సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

డిగ్రీ కళాశాలకు Government Degree College ఉప్పల్ ఖాల్సా లో సర్వే నెంబర్ 581/1 లో రెండు ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇటీవల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సర్వే నెంబర్ లో గల భూమి వివాదాస్పదంగా ఉంది. ఇప్పటికే కోర్టు కేసులు కూడా ఈ భూమిపై ఉన్నాయి. ఇదే కాకుండా డిగ్రీ కళాశాలకు కేవలం రెండు ఎకరాల భూమిని మాత్రమే కేటాయిస్తే భవిష్యత్తులోనూ విద్యాసంస్థల ఏర్పాటుకు భూమి లభ్యత కష్టంగా మారే అవకాశం ఉంటుంది.ఇదే కాకుండా క్లియర్ టైటిల్ లేని భూమిలో విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. డిగ్రీ కళాశాల తో పాటు ఇంటర్, ఇతర ఒకేషనల్, ఇతర కళాశాలలు, వాటి ల్యాబ్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

Advertisement

డిగ్రీ కళాశాల తో పాటు ఇంటర్, ఇతర ఒకేషనల్, ఇతర కళాశాలలు, వాటి ల్యాబ్ లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ఉప్పల్ లో ఎడ్యుకేషన్ హబ్ గా భవిష్యత్తులో తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.ఇదే అంశాలను ఉప్పల్ కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించడంతో పాటు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఉప్పల్ భగాయత్ లో ఐదు ఎకరాల భూమిని తక్షణమే కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.సోమవారం ఇదే విషయమై ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో కార్పోరేటర్లు చెర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు ,ఉప్పల్ కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ,కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి గారు ,మేడ్చల్ జిల్లా కలెక్టర్ ను కలిసి కళాశాలకు సంబంధిత భూమి కేటాయింపు పై చర్చించారు. త్వరలోనే భూమి కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన తుది ఆదేశాలను అధికారులు జారీ చేయనున్నారు.

Advertisement

Recent Posts

Property Rights : అల్లుడికి మామ ఆస్తిపై హక్కులు?.. హైకోర్టు తీర్పు

Property Rights : మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక ఆస్తి వివాద కేసులో తన ఉత్తర్వులో, 'తల్లిదండ్రుల పోషణ చట్టం ప్రకారం,…

29 minutes ago

Abhishek Sharma : మ‌రో యువ‌రాజ్ మ‌న‌కు దొరికిన‌ట్టేనా.?

Abhishek Sharma : అభిషేక్ శ‌ర్మ‌.. ఈ పేరు ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతుంది. నిన్న రాత్రి ఇంగ్లండ్‌తో జ‌రిగిన టీ20లో…

1 hour ago

BRS : కేసీఆర్ మౌనం.. కేటీఆర్, హరీష్ రావు మధ్య ఆధిపత్య పోరు…?

BRS : తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన ఏడాది దాటింది. పార్టీపై పట్టు సాధించడానికి పార్టీ అధ్యక్షుడు కె.…

2 hours ago

Prabhas : కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్ వచ్చేసింది.. రుద్ర పాత్ర లుక్ అదిరింది..!

Prabhas : మంచు విష్ణు నటిస్తూ నిర్మిస్తున్న కన్నప్ప సినిమా Kannappa Movie లో మన రెబల్ స్టార్ ప్రభాస్…

4 hours ago

Anjeer : కేవలం పురుషులకి మాత్రమే ఈ పండు… పవర్ ఫుల్ ఔషధం… దీని ఉపయోగాలు తెలుసా…?

Anjeer  : కొంతమందికి దాంపత్య జీవితంలో అన్యోన్యతలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి గల కారణం ఆర్థిక ఇబ్బందులు మరియు లైంగిక…

4 hours ago

Samantha : సమంత అతనితో డేటింగ్ లో ఉందా.. ఈ ఫోటో చూస్తే కన్ఫర్మ్ అన్నట్టే ఉందిగా..!

Samantha : సౌత్ నుంచి బాలీవుడ్ Bollywood వెళ్లి అక్కడ సినిమాలు చేస్తున్న సమంత Samantha దాదాపు అక్కడే కెరీర్…

5 hours ago

Gongura : గోంగూరలో మటన్ లో ఉన్న విటమిన్స్… ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు…?

Gongura : మనం ఎక్కువగా ఆకుకూరలు తింటూనే ఉంటాం. అందులో ఆకుకూరలకే రారాజు గోంగూర. ఈ గోంగూర ఆరోగ్యానికి మంచి…

6 hours ago

Zodiac Sign : 2025 లో మే నెలలో ఈ రాశుల వారిని కోట్లకు అధిపతిని చేయబోతున్నాడు…కేతువు..?

Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలన్నీటికి కూడా ఒక ప్రత్యేక స్థానాలు ఉన్నాయి. గ్రహాలలో కేతువు కూడా ఒక…

7 hours ago