
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు...
Peerzadiguda : మన్మోహన్ సింగ్ గారికి నివాళులు అర్పించిన అధ్యక్షులు తుంగతుర్తి రవి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. భారతదేశ ఆర్థిక వ్యవస్థను గణనీయమైన అభివృద్ధి పథంలో నడిపించిన దేశ అభ్యున్నతికి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని స్మరించుకుంటూ, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి గారు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
Peerzadiguda : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులు…
ఈ సందర్భంగా రవి గారు మాట్లాడుతూ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ నూతన దశకు చేరుకున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి అభివృద్ధి, స్థిరత్వాన్ని తీసుకువచ్చాయని కొనియాడారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆదర్శాలు నేటి తరానికి మార్గదర్శకాలు అని, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నారోజు జంగాచారీ, పాలడుగు సురేందర్ రెడ్డి,జోగు సోమయ్య, కంది రంజిత్ రెడ్డి,విజయందర్ రెడ్డి,రంగన్న గౌడ్,బర్రె నాగరాజు, ఉప్పరి ఉదయ్, గొంగిడి కృష్ణ, అదాల అమర్నాథ్ తదితర నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్లకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
This website uses cookies.