Rahul Gandhi : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అయితే ఈరోజు శనివారం హైదరాబాద్ శివారులో తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఈ మేనిఫెస్టోలో సామాజిక , ఆర్థిక , అభివృద్ధి అంశాలతో కూడిన 25 గ్యారంటీలను పొందు పరిచారు.
ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ. మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా పనిచేశారో మనందరికీ తెలుసు. కేసీఆర్ ఎంతోమంది ప్రతిపక్ష నాయకులతో పాటు అమాయకుల ఫోన్లను కూడా టాపింగ్ చేయించారు. రెవెన్యూ మరియు ఇంటిలిజెన్స్ వ్యవస్థలను సైతం ఆయన దుర్వినియోగం చేశారు. ఫోన్ టాపింగ్ కు సంబంధించి ఆధారాలు దొరక్కుండా వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లి నదుల్లో పడేశారు. బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు కేసీఆర్ పాల్పడ్డారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.
అలాగే ఇక్కడ కెసిఆర్ చేసినట్లే కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్నారని , మోడీ వచ్చారంటే ముందు ఈడి వస్తుందంటూ తెలిపారు. భారతదేశంలో బీజేపీ పార్టీ అనేది పెద్ద వాషింగ్ మిషన్ లాగా మారిందని దీంతో దేశంలో ఉన్న అవినీతిపరులు అందరూ మోడీ కిందకు చేరారని తెలియజేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా మోడీ మనుషులు ఉన్నారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ప్రపంచంలో ఎక్కడ జరగని అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.