
Rahul Gandhi : హైడ్రా కూల్చివేతల వెనక రాహుల్ హస్తం ఉందా..ఆయన అండతోనే రేవంత్ అలా..!
Rahul Gandhi : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ టాపింగ్ వ్యవహారంపై ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అయితే ఈరోజు శనివారం హైదరాబాద్ శివారులో తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఈ మేనిఫెస్టోలో సామాజిక , ఆర్థిక , అభివృద్ధి అంశాలతో కూడిన 25 గ్యారంటీలను పొందు పరిచారు.
ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ. మాట్లాడుతూ …తెలంగాణ రాష్ట్రానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ విధంగా పనిచేశారో మనందరికీ తెలుసు. కేసీఆర్ ఎంతోమంది ప్రతిపక్ష నాయకులతో పాటు అమాయకుల ఫోన్లను కూడా టాపింగ్ చేయించారు. రెవెన్యూ మరియు ఇంటిలిజెన్స్ వ్యవస్థలను సైతం ఆయన దుర్వినియోగం చేశారు. ఫోన్ టాపింగ్ కు సంబంధించి ఆధారాలు దొరక్కుండా వాటికి సంబంధించిన హార్డ్ డిస్క్ లను తీసుకెళ్లి నదుల్లో పడేశారు. బెదిరించి భయపెట్టి బలవంతపు వసూళ్లకు కేసీఆర్ పాల్పడ్డారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు.
Rahul Gandhi : తుక్కుగూడలో కాంగ్రెస్ మ్యానీఫెస్టో విడుదల… కేసీఆర్ ఫోన్ట్యాపింగ్పై రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్..!
అలాగే ఇక్కడ కెసిఆర్ చేసినట్లే కేంద్రంలో ప్రధాని మోడీ చేస్తున్నారని , మోడీ వచ్చారంటే ముందు ఈడి వస్తుందంటూ తెలిపారు. భారతదేశంలో బీజేపీ పార్టీ అనేది పెద్ద వాషింగ్ మిషన్ లాగా మారిందని దీంతో దేశంలో ఉన్న అవినీతిపరులు అందరూ మోడీ కిందకు చేరారని తెలియజేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ లో కూడా మోడీ మనుషులు ఉన్నారని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో ప్రపంచంలో ఎక్కడ జరగని అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
USA Target : అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవలు చూస్తుంటే అసలు వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటనేది పెద్ద ప్రశ్నగా…
Free Gas Cylinder Scheme : రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు అమలులో ఉన్న దీపం పథకం…
This website uses cookies.