
Rythu Bharosa : గుడ్ న్యూస్... ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయోచ్..!
Rythu Bharosa : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం Telangana Govt Congress చేపట్టిన రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో ఎకరానికి రూ.12వేలు – రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుండటంతో, ప్రభుత్వం ఒకే దఫాలో పూర్తి రూ.12వేలను రైతులకు చెల్లించేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ ప్రయోజనం లభించనున్నప్పటికీ, ఇందుకోసం సుమారు రూ.15 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Rythu Bharosa : గుడ్ న్యూస్… ‘రైతు భరోసా’ నిధులు వచ్చేస్తున్నాయోచ్..!
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని పరిహరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలో బకాయిలుగా ఉన్న రైతు బంధు నిధులను చెల్లించేందుకు ఇప్పటికే రూ.7,600 కోట్లు విడుదల చేశామని తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు వరినాట్లు వేసే నాటికి భరోసా నిధులు వారి ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
తమ విధానాన్ని పూర్తిగా అమలు చేయాలంటే ప్రభుత్వం భారీ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొవలసి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే, రూ.15వేల కోట్లు ఒక్కసారిగా విడుదల చేయడం పెద్ద సవాలుగా మారనుంది. అందువల్ల పాత విధానంలాగే నిధులను రెండు విడతలుగా చెల్లిస్తుందా లేదా, రైతులకోసం ఒకే విడతలో మొత్తం సాయం అందించేందుకు ధైర్యంగా ముందుకు వస్తుందా అనేది ఆసక్తికర అంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా అధికారికంగా స్పష్టం కాకపోయినా, రైతులకు త్వరితగతిన పెట్టుబడి సాయం అందించాలన్న దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.
Buttermilk : వేసవి కాలం రాగానే ఎండలు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో డీహైడ్రేషన్…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చల్లని పానీయాలపై మనసు మరింత ఆకర్షితమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం (లెమన్ జ్యూస్) వేసవిలో…
Gond and Gond Katira : చూడ్డానికి దగ్గరగా కనిపించడం పేర్లు కూడా కలిపివచ్చేలా ఉండడం వల్ల గోండ్ మరియు…
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
This website uses cookies.