Farmers : రైతన్నలు అనేవారు దేశంలో చాలా ముఖ్యమైన భాగమని చెప్పాలి. ఎందుకంటే వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం కూడా ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వాలు కూడా రాష్ట్ర రైతులకు అనేకగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్ష భావ పరిస్థితుల వలన సాగునీరు అంధక తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్టపరిహారం కూడా అందజేసింది. అలాగే నేటి యువత వ్యవసాయం పట్ల ముగ్గు చూపేందుకు ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలను ఇవ్వడం ,వ్యవసాయం గురించి సమాచారం , వ్యవసాయ శిక్షణ వంటి పలు రకాల కార్యక్రమాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వ్యవసాయంపై ఆసక్తి కలిగిన వారు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం రైతన్నలకు అండగా చేపడుతున్న కార్యక్రమాలలో కొత్త పథకం ఒకటి తీసుకువచ్చింది. మరి అదేంటి…?దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఈ పథకం రాష్ట్రంలో తృణధాన్యాల విస్తీర్ణాన్ని విస్తరించడానికి మరియు ఉత్పత్తిని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. ఇక ఈ రైతు సిరి యోజన ద్వారా రైతులకు వ్యవసాయ సామాగ్రి కొనుగోలు చేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి విత్తనాలు ఎరువులు కొనుగోలు చేయడానికి ఈ పథకం ద్వారా
రైతుల ఖాతాలో 10,000 రూపాయలు జమ చేయబడతాయి. ఇక ఈ పథకం ధ్వారా గరిష్టంగా 2 హెక్టార్లకు పరిమితమైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయంగా అందిస్తున్నారు.
అయితే రైతులకు చిరుధాన్యాల వినియోగం పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ చిరుధాన్యాలపై అవగాహన శిక్షణ కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఈ పథకం ద్వారా పంటలను రైతులు ఎలా కాపాడుకోవాలి చర్యలు ఏమిటి , శిక్షణ ఇవ్వడం మరియు తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో ఎలా వ్యవసాయం చేయాలి , పొడి పరిస్థితుల్లో ఎలా సాగు చేయాలి అని సమాచారాలను రైతులకు తెలియజేస్తున్నారు.
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
భూమి రికార్డులు
వాహన లేఖ
చిరునామా సర్టిఫికెట్ ,
ఆదాయ ధ్రువీకరణ పత్రం
బ్యాంక్ ఖాతా వివరాలు మరియు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు.
Jani Master : టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం కొద్ది రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. నేరాన్ని జానీ…
Saturday : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూమతంలో శనివారం శనీశ్వరుడికి అంకితం చేయబడింది. ఇక ఈ రోజున కర్మ ప్రదాత…
Koratala Siva : మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు చేయగా,అందులో విజయం సాధించినవి చాలా తక్కువే అని…
Tirupati Laddu : తిరుమల లడ్డూకి వినియోగించేది జంతువుల కొవ్వా? ఆవు నెయ్యా? ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత…
Bigg Boss Telugu 8 : ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎన్నో…
Sleep : మనిషిని ఆరోగ్యంగా ఉంచటంలో లివర్ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లివర్…
Free Gas Cylinder : ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుదలతో పని చేస్తోంది. టిడిపి, జనసేన మరియు…
Yoga : ప్రస్తుతం చాలా మంది శారీరక శ్రమ చేసే ఉద్యోగం కంటే ఆఫీసులో ఒకే చోట కూర్చొని పనిచేస్తూ ఎక్కువ…
This website uses cookies.