Kcr : అడ్డదారి? దొడ్డిదారి? ఏది దొరికితే అదే కేసీఆర్ కు దారి?

Advertisement
Advertisement

KCR జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు చావు తప్పి కన్నులొట్ట పోయినట్లుగా అయ్యింది. ఎన్నో విధాలుగా కేసీఆర్‌ ప్రయత్నించినా కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కు 56 స్థానాలు వచ్చాయి.

తెలంగాణ‌ గత ఎన్నికల్లో 99 సీట్లు దక్కించుకున్న టీఆర్‌ఎస్ అనూహ్యంగా 56 స్థానాలకు దిగజారడంతో ఏం చేయాలో పాలుపోక ఇన్నాళ్లు మేయర్ ఎన్నిక విషయంలో ప్రభుత్వం మౌనంగా ఉండి పోయింది. వచ్చే నెల 11 వ తారీకుతో ప్రస్తుతం ఉన్న మేయర్‌ పదవి కాలం ముగుస్తుంది. కనుక ఖచ్చితంగా ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. మేయర్‌ ఎన్నిక సజావుగా సాగితే ఖచ్చితంగా ఏ పార్టీకి అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశం లేదు. ఏవైనా రెండు పార్టీలు కలిస్తే తప్ప మేయర్ పీఠంను దక్కించుకునే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో మేయర్‌ పీఠం కోసం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఏంటీ అనేది రాజకీయ విశ్లేషకులు చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Advertisement

మేయర్‌ పీఠం కోసం ఎంఐఎంతో కేసీఆర్‌ రహస్య ఒప్పందంః

what is the kcr game plan over ghmc mayor election

వాళ్లు వీళ్లు ఒప్పుకున్న ఒప్పుకోకున్నా కూడా టీఆర్‌ఎస్ మరియు ఎంఐఎం పార్టీలు మిత్ర పక్షాలు అనడంలో సందేహం లేదు. అయితే ఈ సమయంలో బీజేపీ పదే పదే టీఆర్‌ఎస్ ను హిందు వ్యతిరేక పార్టీ అని ఎంఐఎం పార్టికి అనుకూలమైన పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారు. మేయర్‌ పీఠంను రెండు పార్టీలు షేర్‌ చేసుకుంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ను టార్గెట్‌ చేసి బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే రహస్యంగా అనధికారికంగా ఒప్పందం కుదుర్చుకుని ఎంఐఎం సాయంతోనే మేయర్‌ పీఠంను దక్కించుకోవాలని కేసీఆర్‌ ప్లాన్ గా సమాచారం అందుతోంది.

Advertisement

బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదుః : Kcr

మేయర్‌ పీఠం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఛాన్స్ ఇవ్వ కూడదు అంటూ టీఆర్‌ ఎస్‌ భావిస్తుంది. వారు ఎలాగూ మేయర్ పీఠంను దక్కించుకోవడం సాధ్యం అయ్యే పని కాదు. అయినా కూడా టీఆర్ఎస్‌ ఎంఐఎం కలిసి మేయర్‌ పీఠంపై కూర్చుంటే మాత్రం బీజేపీ ఓ రేంజ్‌ లో విమర్శలు చేసేందుకు సిద్దంగా ఉంది. ఆ అవకాశంను వారికి ఇవ్వ కూడదు అనే ఉద్దేశ్యంతోనే ఎంఐఎం కు కాస్త దూరంగా ఉండటంతో పాటు మేయర్‌ పీఠంను దక్కించుకోవాలనే ప్రయత్నంలో కేసీఆర్‌ ఉన్నారట. మేయర్‌ పీఠం ఎన్నిక సమయంలో ముందస్తు వ్యూహం ప్రకారం ఎంఐఎం సభ్యులు బయటకు వెళ్తారు. దాంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఈజీగా మెజార్టీ దక్కతుంది. దాంతో మేయర్‌ పీఠంపై టీఆర్‌ఎస్‌ మహిళ కార్పోరేటర్‌ కూర్చుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Recent Posts

Tirumala Laddu Prasadam : తిరుమల లడ్డూ నెయ్యి వివాదం.. రాజకీయ దుమారానికి తెర

Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…

37 minutes ago

Ys Jagan : బిగ్ బ్రేకింగ్.. ఆ పార్టీ తో జగన్ పొత్తు .. FIX అయిపోయిందా ?

Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…

2 hours ago

Vijay Karthik – Keerthi Bhat : డబ్బులేవని వదిలేసింది ఛీ .. కీర్తి భట్ ex చెప్పిన దారుణాలు

Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…

3 hours ago

KCR : బిగ్ బ్రేకింగ్.. ఫోన్ ట్యాపింగ్ లో మరో సంచలనం..కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన సిట్

KCR  : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…

3 hours ago

Loan Against Mutual Funds : డబ్బు అర్జెంట్‌గా కావాలా? మ్యూచువల్ ఫండ్స్‌పై తక్కువ వడ్డీకే లోన్.. పూర్తి వివరాలు ఇవే!

Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…

4 hours ago

BB JODI Season 2 Promo 1 : రీతూ చౌదరి వాక్ అవుట్ .. శ్రీజ ని చూడగానే

BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…

5 hours ago

Anil Ambani : అనిల్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ…వేల కోట్ల ఆస్తులు ఫసక్

ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…

6 hours ago

Rythu Bharosa : గుడ్‌న్యూస్‌.. రైతు భరోసా నిధులపై ప్రభుత్వం కీల‌క అప్డేట్‌..!

Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…

7 hours ago