అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఏపీలోని విశాఖపట్టణం పోర్టులో చేపట్టిన ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులకు కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ సహాయ మంత్రి శాంతాను ఠాగూర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంత్రి విశాఖకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి క్రూయిజ్ టెర్మినల్ అభివృద్ధి పనులుతో పాటు ఓఆర్ఎస్ జెట్టీ మరమ్మతు పనులు, కవర్డ్ స్టోరేజ్ యార్డ్ నిర్మాణ పనులు, ఐఎన్ఎస్ డేగ వద్ద ట్రక్కు పార్కింగ్ టెర్మినల్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఓడరేవలు, షిప్పింగ్ రంగం అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ ద్వారా పర్యాటకులు ఈజీగా ఆకర్షితులవుతారని చెప్పారు. విశాఖ ప్రాంతానికి పర్యాటకులు పోటెత్తుతారని చెప్పారు. కేంద్రం మంత్రి పర్యటనలో ఆయన వెంట పోర్ట్ చైర్మన్ రామమోహనరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.