దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని జిల్లాలోని కౌటల మండానికి చెందిన నాయకులు సూరన్న అన్నారు. యువత ప్రశ్నించాలని, పాలకులను నిలదీయాలని సూచించారు. అలా చేసినప్పుడే సొసైటీలో మార్పు సాధ్యమని అన్నారు. ఈ నేపథ్యంలోనే సూరన్న ‘పల్లె పల్లెకు సూరన్న’ అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గురువారం కౌటల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలో యువతీ యువకులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పారు.
ఇకపోతే గ్రామాల్లో యువకులు యాక్టివ్గా ఉండి అభివృద్ధి విషయమై ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రశ్నించినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని, యువతీ యువకులకు రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే సత్తా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. యువతను చైతన్య పరిచేందుకుగాను తాను ఈ పల్లె పల్లెకు సూరన్న అనే ప్రోగ్రామ్ను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతీ యువకులకు ప్రశ్నించేతత్వం గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Blessings Of Saturn : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడికి ఇష్టమైన రాశులుంటాయి. ఆ రాశులు కలిగిన వ్యక్తులపై…
Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకున్న…
Telangana Ministers : తెలంగాణ లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఇటీవల…
Vijayasai Reddy : వైసీపీ పార్టీలో నాయకత్వంలో వివాదాలు రోజు రోజుకు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్దీ రోజులుగా సైలెంట్…
Sake Sailajanath : తెలుగుదేశం పార్టీ కి అసలు వారసత్వం ఎవరిది అనే చర్చ మళ్లీ వేడెక్కుతోంది. ఎన్టీఆర్ స్థాపించిన…
Ayushman Card : 70ఏళ్లు పైబడిన వృద్ధులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం Ayushman Bharat కింద…
TDP Mahanadu : ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తిరిగి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కడప లో మహానాడు వేడుకలను…
Kannappa Movie : గత కొన్నాళ్లుగా కన్నప్ప రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మంచు విష్ణు. ఆయన…
This website uses cookies.