దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని జిల్లాలోని కౌటల మండానికి చెందిన నాయకులు సూరన్న అన్నారు. యువత ప్రశ్నించాలని, పాలకులను నిలదీయాలని సూచించారు. అలా చేసినప్పుడే సొసైటీలో మార్పు సాధ్యమని అన్నారు. ఈ నేపథ్యంలోనే సూరన్న ‘పల్లె పల్లెకు సూరన్న’ అనే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గురువారం కౌటల మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందుతేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ క్రమంలో యువతీ యువకులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరు హేతుబద్ధంగా ఆలోచించాలని చెప్పారు.
ఇకపోతే గ్రామాల్లో యువకులు యాక్టివ్గా ఉండి అభివృద్ధి విషయమై ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయని పేర్కొన్నారు. ప్రశ్నించినప్పుడే సమాజంలో మార్పు సాధ్యమని, యువతీ యువకులకు రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే సత్తా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. యువతను చైతన్య పరిచేందుకుగాను తాను ఈ పల్లె పల్లెకు సూరన్న అనే ప్రోగ్రామ్ను చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా యువతీ యువకులకు ప్రశ్నించేతత్వం గురించి తెలిపే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని జూన్ 2న ప్రారంభిస్తామని రెవెన్యూ…
High Protein Vegetables : మీ జుట్టు నుండి కండరాల వరకు అనేక శరీర భాగాలకు ప్రోటీన్ ముఖ్యమైనది మరియు…
Chandrababu : ఏపీ కేబినెట్ AP Cabinet ఈరోజు (గురువారం) CM Chandrababu ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది.…
YS Jagan : రాజంపేట మున్సిపాలిటీ, రామకుప్పం మండలం, మడకశిర మున్సిపాలిటీ, రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో…
This website uses cookies.