స్వచ్ఛత విషయంలో జీహెచ్ఎంసీ సిబ్బంది చిత్తశుద్ధితో పని చేయాలని కాచిగూడ కార్పొరేటర్ ఉమాదేవి అన్నారు. గురువారం ఆమె స్వచ్ఛ ఆటోలను నింబోలి అడ్డా వద్ద తన ఆఫీసు సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నగర ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్త రిక్షాలలో వేయాలని సూచించారు. ప్రతీ ఒక్కరు పరిశుభ్రత పాటించాలని చెప్పారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత పరిశుభ్రత కూడా ముఖ్యమని తెలిపారు. నింబోలి అడ్డా వద్ద ఉన్న కార్యాలయం దగ్గర స్వచ్ఛ ఆటోలను జెండా ఊపి కార్పొరేటర్ ప్రారంభించారు.
జీహెచ్ఎంసీ సిబ్బంది స్వచ్ఛత విషయంలో శ్రద్ధ వహించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమాదేవితో పాటు నాయకులు కన్నె రమేశ్, సంతోశ్, మల్లికార్జున్, రఘు పాల్గొన్నారు. ఇకపోతే నగరంలో స్వచ్ఛత విషయమై కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్గా నగరాన్ని ఉంచాలని ప్రజలకు పలు ఎన్జీవో సంస్థలు ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాయి.
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
This website uses cookies.