Ycp mla raja : వైసీపీ, టీడీపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల వర్వం కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా తుని ఎమ్మెల్యే మాజీ మంత్రికి సవాల్ విసిరారు. నువ్వు చెప్పింది జరిగితే నేను రాజీనామా చేస్తానన్నారు.తుని ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా మాజీ మంత్రి యనమలకు మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. తునిలో మాజీ మంత్రి యనమల తెలుగుదేశం పార్టీ గౌరవసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తుని నుంచి టీడీపీ 10 వేల మెజారిటీతో గెలుస్తుందని కార్యకర్తలతో అన్నారు. అయితే, యనమల కామెంట్స్పై ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో తనకు 15 వేల కంటే తక్కువ ఓట్ల మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కౌంటర్ ఇచ్చారు. తనపై యనమల గెలుపు సంగతి అలా ఉంచితే తనకు 15వేలు మెజార్టీ రాకుండా చూసుకోవాలని సవాల్ విసిరారు.
కాగా, ఇటీవల తుని నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని చోట్లా వైఎస్సార్ పర్టీ క్లీన్ స్వీప్ చేసిందన్నారు. తుని నియోజకవర్గంలో 64 ఎంపీటీసీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కటి మాత్రమే గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు అందిస్తున్న సంక్షమ పథకాలే పార్టీని వరుసగా గెలుపిస్తోందన్నారు. జగన్ ప్రభుత్వం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు.
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…
Balineni Srinivasa Reddy : ఏపీలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతగా మారుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయకులు…
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
This website uses cookies.