AP CM YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. సహకార శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సహకార బ్యాంకులు మన బ్యాంకులని.. వాటిని ఖచ్చితంగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
సహకార బ్యాంకులు.. ఇతర బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే ప్రజలకు రుణాలు అందిస్తాయని.. అందుకే.. తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే ప్రజలకు, రైతులకు ఈ బ్యాంకుల వల్ల చాలా మేలు జరుగుతుందని సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
అందుకే.. సహకార బ్యాంకులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని చెప్పిన సీఎం జగన్.. రైతులకు, ప్రజలకు వెసులుబాటు ఉన్నంత వరకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వండి అని ఆదేశించారు.
డీసీసీబీ బ్యాంకులు, సహకార బ్యాంకులు.. బ్యాంకింగ్ రంగంలో ఉన్న పోటీని ఎదుర్కొనేలా ఉండాలి. ఆ బ్యాంకులు ఎంత పటిష్టంగా ఉంటే.. రైతులకు అంత మేలు. బంగారంపై కూడా తక్కువ వడ్డీకే సహకార బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. వ్యవసాయం రంగంలోనే విప్లవాత్మక మార్పులను తాము తీసుకొచ్చాం. వాటిని బ్యాంకులు వినియోగించుకొని ప్రజలకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…
Chandrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…
Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
This website uses cookies.