
Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు గడ్డి కొరత, పోషకాహార లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రైతులకు ఇది భారీ ఊరటగా మారనుంది. ప్రభుత్వం హైప్రోటీన్ సమీకృత పశు దాణాను 50 శాతం రాయితీ ధరకు అందించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాల ఉత్పత్తిలో పెరుగుదల, పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు రైతుల ఆర్థిక భారాన్ని కూడా తక్కువ చేయగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!
ఈ పథకంలో భాగంగా నెల్లూరు జిల్లాకు మొత్తం 588 మెట్రిక్ టన్నుల పశు దాణా మంజూరైంది. ఇప్పటికే 250 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా, మరో 169 మెట్రిక్ టన్నుల సరఫరా త్వరలోనే జరగనుంది. ఒక్కో 50 కిలోల బస్తా అసలు ధర రూ.1110 కాగా, రైతులకు అది రూ.555కే అందుబాటులో ఉంటుంది. ప్రారంభ దశలో ఒక్కో రైతుకు ఒక్క బస్తా ఇవ్వగా, తదుపరి రెండు విడతల్లో మరో రెండు బస్తాలు అందిస్తారు. ఒక్క రైతుకు రెండు పెద్ద పశువులు, ఒక దూడ ఉన్నట్టు లెక్కించి మొత్తం 150 కిలోల దాణా మంజూరు చేస్తారు.
ఈ రాయితీ పొందేందుకు రైతులు తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులుగా గుర్తింపు ఉండటం అవసరం. రైతులు తమ పేర్లను సమీప రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలి. అర్హత ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నిష్పత్తుల మేరకు పంపిణీ జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, పాడి పరిశ్రమ అభివృద్ధికి గట్టి బలకేంద్రంగా మారనుంది.
Modi : రాజకీయాల్లో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ…
Gold : భారతీయుల జీవితంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు అది సంప్రదాయం, భద్రత, భవిష్యత్తుకు సంకేతం.…
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు…
Palapandlu : ఎండాకాలం రాగానే మార్కెట్లో కొన్ని ప్రత్యేకమైన అడవి పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వాటిలో ముఖ్యంగా “పాల పండ్లు”…
Lemon Juice : ఎండాకాలం ప్రారంభమైతే చాలు దాహం వేధించడం మొదలవుతుంది. అలాంటి వేళలో మనకు వెంటనే గుర్తొచ్చేది చల్లని…
Coconut Water : దేశవ్యాప్తంగా ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మధ్యాహ్నం వేళ…
AP Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారం ఎవరిది అన్న విషయంపై ఎప్పుడూ ఉత్కంఠ కొనసాగుతూనే…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
This website uses cookies.