
ap governor praise on cm ys jagan mohan reddy and government
Ys jagan వైఎస్ జగన్ : ఏపీలో రిపబ్లిక్ వేడుకలు వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియోంలో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ మరియు గవర్నర్ లతో పాటు ఎస్ఈసీ మరియు మంత్రులు ఎమ్మెల్యేలు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలీసుల గౌరవ వందనంను స్వీకరించిన గవర్నర్ ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈమద్య కాలంలో జగన్ ఎక్కడకు వెళ్లినా ఎవరు మాట్లాడినా విమర్శలే గుప్పిస్తున్నారు. బీజేపీ మరియు టీడీపీ నాయకులతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో గవర్నర్ మాట్లాడుతూ జగన్ పై ప్రశంసలు కురిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
టీడీపీతో పాటు బీజేపీలు గత కొంత కాలంగా జరుగుతున్న దేవాలయ దాడులకు వైకాపా కారణం అంటూ ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వైకాపా ఒకాకొన సమయంలో ఢీలా పడిపోయింది. జనాలు అంతా కూడా వైకాపా పైనే అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. దాంతో ఆ చెడ్డ పేరును తూడ్చి వేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేశాడు. తాజాగా గవర్నర్ భూషన్ కూడా ఆ విషయంలో జగన్ కు క్లీన్ చీట్ ఇచ్చాడు. కొందరు మతం పేరు చెప్పి ప్రజలను రెండు వర్గాలుగా విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం దాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టిందని ఈ సందర్బంగా గవర్నర్ అన్నారు.
ap governor praise on cm ys jagan mohan reddy and government
ఏపీలో వైఎస్ జగన్ పాలన ఆహా ఓహో అంటూ రిపబ్లిక్ డే సందర్బంగా బిశ్వ భూషన్ హరి చందన్ చేసిన ప్రసంగంపై తెలుగు దేశం పార్టీ నాయకులు పెదవి విరిచారు. ప్రభుత్వం రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ను గవర్నర్ చదివారు అంటూ ఎద్దేవ చేశారు. ప్రభుత్వం తప్పు ఒప్పులను ఎత్తి చూపించాల్సిన గవర్నర్ ఇలా ఆయనకు జై కోట్టడం ఏంటీ అంటూ టీడీపీ విమర్శలు చేస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా గవర్నర్ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం అంటూ తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్బంగా ఏ ప్రభుత్వం అయినా తమకు అనుకూలంగా గవర్నర్ తో మాట్లాడించడం పరిపాటే.
SRH Fan Blackmagic : ఐపీఎల్ అంటేనే వినోదం, ఉత్కంఠ. కానీ ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ మరియు చెన్నై సూపర్…
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
This website uses cookies.