
Venu Swamy : ఈసారి వై.యస్ జగన్ ఎన్ని సీట్ల మెజారిటీతో గెలుస్తారో ముందే చెప్పేసిన వేణు స్వామి...!
Venu Swamy : జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసిన వేణు స్వామి పేరు బాగా వినిపిస్తోంది . అయితే వేణు స్వామి మొదట సినీ సెలబ్రిటీల జాతకాలు గురించి సోషల్ మీడియాలో చెబుతూ బాగా ఫేమస్ అయ్యారు. అంతేకాక వేణు స్వామి సినీ సెలబ్రిటీల గురించి చెప్పిన జాతకాలు కొన్ని నిజం అవడంతో వేణు స్వామి పేరు ఒక్కసారిగా పాపులర్ అయింది. ఆ విధంగా క్రేజ్ సంపాదించుకున్న వేణు స్వామి ప్రస్తుతం రాజకీయ నాయకుల పై కూడా పలు రకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణు స్వామి పలువురు రాజకీయ వ్యక్తుల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ…కల్వకుంట్ల కవిత కచ్చితంగా అరెస్టు అవుతుందని తెలియజేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో వేణు స్వామి చెప్పినట్లుగానే ఇటీవల కల్వకుంట్ల కవిత లిక్కర్స్ స్కామ్ కేసులో అరెస్ట్ అవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వేణు స్వామి వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతుందని మూడు నెలల ముందే వేణు స్వామి చెప్పడంతో ఇప్పుడు ఆ వీడియో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణు స్వామి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేణు స్వామి ఆంధ్ర రాజకీయాలపై కూడా స్పందించడం జరిగింది.. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని తెలియజేశారు. అంతేకాదు 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని వేణు స్వామి స్పష్టం చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనిపించకుండా పోయే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక వైయస్ షర్మిల గురించి మాట్లాడుకుంటే తన అన్న జగన్ మోహన్ రెడ్డి పక్కన ఉన్నట్లయితే కచ్చితంగా మంచి రాజకీయ ప్రస్తావం తనకి దక్కేదని కానీ ఇప్పుడు ఆమెకు అంతగా రాజకీయం కలిసి రాదని తెలియజేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని అలాగే 2029లో జరగబోయే ఎన్నికల్లో కూడా జగన్ రోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. మరి రానున్న ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
Modi : ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయంగా చాలా ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నా మన…
Vijaysai Reddy : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లు లోక్సభలో వీగిపోయిన సంగతి తెలిసిందే.…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలని లేదా భవన నిర్మాణాలు చేపట్టాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా బిల్డర్లకు…
Amit Shah : పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో…
Ration Card : అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు ప్రతి నెల ధాన్యం…
Pithapuram Varma : పిఠాపురం నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం…
Abhishek Sharma : సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ఈ…
Power Bill : ప్రస్తుతం ప్రతి ఇంటిలో విద్యుత్ అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మొబైల్ ఛార్జింగ్ నుంచి ఫ్రిడ్జ్, టీవీ,…
Watermelon : వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తుండగా ప్రజలు చల్లదనం కోసం పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు. భానుడి భగభగలతో…
Sharbat : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో శరీరంలోని నీటి శాతం తగ్గిపోవడం సాధారణ సమస్య. దీని వల్ల అలసట,…
YS jagan : శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీ సీనియర్…
IPAC : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలిచిన ఎన్నికల వ్యూహకర్త సంస్థ 'ఐప్యాక్' ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురిలో…
This website uses cookies.