Balineni Srinivas Reddy : జనసేన చేరిక.. బాలినేనికి కొత్త తలనొప్పి తయారవుతుంది..!
Balineni Srinivas Reddy : వైసీపీ నుంచి జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కొత్త తలనొప్పి మొదలైంది. పవన్ సమక్షంలో జనసేనలోకి చేరుతున్న బాలినేని వైసీపీ పట్ల అసంతృప్తి వల్ల రీసెంట్ గా పార్టీకి రాజీనామా చేశాడని తెలిసిందే. త్వరలో జనసేనలో చేరబోతున్న బాలినేనికి జనసేన నుంచి కేవలం ఆయన ఒంటరిగా వచ్చి పార్టీలో కవాలని.. ఎలాంటి బల ప్రదర్శన చేయవద్దని జనసేన హైకమాండ్ సూచించింది. దానిపై సర్వత్రా చర్చకు దారి తీస్తుంది. జనసేనలో చేరడం అవసరంగా భావిస్తున్న బాలినేని పార్టీలో చేరాక తన కనుసన్నల్లోనే అంతా జరగాలని కోరుతారు.
వైసీపీలో కూడా ప్రకాశం జిల్లా నాయకత్వాన్ని అడిగి పార్టీ టికెట్ల విషయంలో కూడా తన ఇన్వాల్వ్ మెంట్ ఉండాలని చూశారు. అందుకే జగన్ ఆయన నిర్ణయాన్ని ఒప్పుకోలేదు. అందుకే ఆయన నాయకత్వ బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన పార్టీ మారడానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తుంది.
బాలినేని వైసీపీలో అసంతృప్తిగా ఉనారు. అయినా సరే ఆయన్ను వదులుకునేందుకు జగన్ ఇష్టం లేకపోయినా తప్పలేదు. పరిస్థితులను బట్టే వైసీపీకి బాలినేని గుడ్ బై చెప్పారు. తన మనుగడ కోసమే జనసేనలో చేరుతున్నట్టు అర్ధమవుతుంది. బాలినేని వ్యవహార శైలి ఎలా ఉన్నా జనసేనలో తాను చెప్పిందే జరుగుతుందని పవన్ స్పష్టంగా చెబుతున్నారు. అందుకే పార్టీ చేరే కార్యక్రమాన్ని ఎలాంటి హడావిడి లేకుండా చూడాలని అంటున్నారు.
Balineni Srinivas Reddy : జనసేన చేరిక.. బాలినేనికి కొత్త తలనొప్పి తయారవుతుంది..!
జగన్ మంత్రివర్గ విస్తరణలో బాలినేని తప్పించడం వల్ల అసంతృప్తి పెరిగింది. ఆ టైం నుంచి నిరసన వాద్న వినిపిస్తూ వచ్చారు. ఇక ప్రకాశం జిల్లా బాధ్యతలు ఇవ్వకపోవడంతో పాటు తనకు పార్టీలో అంత ప్రాముఖ్యత లేకపోవడం వల్ల వైసీపీ వీడారు. ఐతే ఇప్పుడు జనసేనలో కూడా బాలినేనికి అదే పరిస్థితి ఏర్పడేలా ఉంది. మరి ఆయన ఏం చేస్తారన్నది చూడాలి. జనసేనలో చేరిక బాలినేని రాజకీయ భవిష్యత్తుకి ఎలా సహకరిస్తుంది అన్నది చూడాలి.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.