YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. నగరి వైసీపీ అభ్యర్థి రోజా గట్టి షాక్ తలిగినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ టీడీపీ ఆధిక్యంలో రాగా.. రెండో రౌండ్ ముగిసేసరికి మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. ఇలాగే ట్రెండ్ కొనసాగితే మంత్రి రోజా ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నారు. ప్రస్తుతం కూటమి 120 సీట్ల ఆదిక్యంలో ఉండగా.. వైసీపీ 21 సీట్ల ముందంజలో ఉన్నారు. జనసేన 17 , బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
అలాగే గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని , గుడివాడ వైసీపీ అభ్యర్ధి వంశీ కౌంటింగ్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. వారు వెనుకంజలో ఉండడం ద్వార అక్కడ నుంచి వెళ్లిన్నట్లు సమాచారం.
Raviteja : మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తన కెరీర్ ఎండ్ అయ్యిందని ఫిక్స్ అయ్యాడా.. అదేంటి ఆయన వరుస…
Electric Vehicles : భారత ప్రభుత్వం PM ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-డ్రైవ్)…
TGSRTC : తెలంగాణా ఆర్టీసీ సంస్థ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. TGSRTC నుంచి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్యూటర్ పోస్టులకు…
Jr NTR : సినిమాలు రాజకీయాలు వేరైనా కొందరు సినీ ప్రముఖులు నిత్యం రాజకీయాల్లో ప్రత్యేక టాపిక్ గా ఉంటారు.…
Ganesh Nimajjanam : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రోత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. వినాయకుడికి దేశవ్యాప్తంగా పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణాలో…
Revanth Reddy : పార్టీ మారిన తెలంగాణా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం కీకలం కానుంది.…
Shekar Basha : బిగ్బాస్ తెలుగు 8 సక్సెస్ ఫుల్గా రెండు వారాలు పూర్తి చేసుకుంది. 14 మంది కంటెస్టెంట్స్…
Liquor : ఏపీలో కొత్త మద్యం పాలసీపై కసరత్తు దాదాపు ముగిసింది అనే చెప్పాలి. 2019 కంటే ముందు రాష్ట్రంలో…
This website uses cookies.