Botsa Satyanarayana : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కూటమి ప్ర‌భుత్వానికి చిత్త శుద్ధి లేదు: బొత్స‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Botsa Satyanarayana : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కూటమి ప్ర‌భుత్వానికి చిత్త శుద్ధి లేదు: బొత్స‌

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2025,8:00 pm

ప్రధానాంశాలు:

  •  Botsa Satyanarayana : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కూటమి ప్ర‌భుత్వానికి చిత్త శుద్ధి లేదు: బొత్స‌

Botsa Satyanarayana : సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణ కల ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైంది. ఎస్సీ కులాల వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర తెలిపింది. ఏకగ్రీవ ఆమోదం తెలిపిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వర్గీకరణ ఉద్యమాన్ని గుర్తుచేసుకున్నారు.

Botsa Satyanarayana ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కూటమి ప్ర‌భుత్వానికి చిత్త శుద్ధి లేదు బొత్స‌

Botsa Satyanarayana : ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ విష‌యంలో కూటమి ప్ర‌భుత్వానికి చిత్త శుద్ధి లేదు: బొత్స‌

Botsa Satyanarayana బొత్స ఫైర్..

మాదిగ కులాల పరిస్థితి.. వారి అభ్యున్నతిపై చంద్రబాబు మాట్లాడారు. వర్గీకరణ ఏపట్టినా ఇంకా అసమానతలపై పోరాటం చేయాలని సూచించారు. మాదిగలకు జరిగిన అన్యాయంపై మందకృష్ణ పోరాడారని ప్రశంసించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పానని వివరించారు. జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

జనగణన తర్వాత మరోసారి జిల్లాల వారీగా కేటగిరీల విభజన చేసేందుకు సిద్ధమని ప్రకటించారు.అయితే దీనిపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వానికి చిత్త శుద్ది లేదు. వ‌ర్గీక‌ర‌ణ కొసం పోరాడిన వారిపై టీడీపీ గ‌తంలో కేసులు పెట్టింది. ఆ కేసుల‌ని ఎత్తేసిన ఘ‌నత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిది.అస‌లు వ‌ర్గీక‌ర‌ణ ఎలా చేశారు అన్న దానిపై చ‌ర్చే లేదు. అట్ట‌డుగు వ‌ర్గాలపై కూట‌మి ప్ర‌భుత్వానికి చిత్త శుద్ధి లేదు అని బొత్స అన్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది