TDP : ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తుంది. కొందరు కీలక నేతలపై ఇప్పటికే కేసులు నమోదు చేయగా మరికొందరు నేతలను గట్టిగానే టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మీద ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అశోక్ బాబుపై సిఐడీ అధికారులు కేసు నమోదు చేసారు.
సర్టిఫికేట్ విషయంలో ఆయన అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణల నేపధ్యంలో సీరియస్ గా ఫోకస్ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ పదోన్నతి కోసం గానూ ఆయన నకిలీ సర్టిఫికేట్ ఇచ్చాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే అది టైపు మిస్టేక్ అని అప్పటి ప్రభుత్వం ఫిర్యాదుని క్లోజ్ చేసేసింది.
అయితే ఇప్పుడు అనూహ్యంగా దీనిపై లోకాయుక్తకు ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేయడంతో లోకాయిక్త ఆదేశాలతో సిఐడీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబు ఆ తర్వాత టీడీపీ లో జాయిన్ అయ్యారు. టీడీపీ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీ గా ఉన్న ఆయనపై ఈ కేసు గనుక ఋజువు అయితే మాత్రం పదవి పోయే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.