Breaking : సీఎం జగన్ మీటింగ్ జరుగుతుండగానే కుప్పకూలిపోయిన సీఎస్ సమీర్ శర్మ..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Breaking : సీఎం జగన్ మీటింగ్ జరుగుతుండగానే కుప్పకూలిపోయిన సీఎస్ సమీర్ శర్మ..!!

Breaking : కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో సీఎస్ సమీర్ శర్మ గుండెకి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకోవడం తెలిసిందే. అనంతరం నెల రోజులకు పైగా సెలవులు పెట్టడం జరిగింది. సెలవులు అయిపోయాక తిరిగి ఇటీవల విధులు నిర్వహిస్తున్న సమీర్ శర్మ… గురువారం బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కూడా ఉండటం జరిగింది. అయితే సమావేశం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీఎస్ సమీర్ శర్మ కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు […]

 Authored By sekhar | The Telugu News | Updated on :3 November 2022,4:02 pm

Breaking : కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో సీఎస్ సమీర్ శర్మ గుండెకి సంబంధించి శస్త్ర చికిత్స చేయించుకోవడం తెలిసిందే. అనంతరం నెల రోజులకు పైగా సెలవులు పెట్టడం జరిగింది. సెలవులు అయిపోయాక తిరిగి ఇటీవల విధులు నిర్వహిస్తున్న సమీర్ శర్మ… గురువారం బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం జగన్ కూడా ఉండటం జరిగింది.

అయితే సమావేశం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీఎస్ సమీర్ శర్మ కుప్పకూలిపోయారు. దీంతో ఆందోళనకు గురైన అధికారులు ఆయనను సమీపంలో ఉన్న మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. గత నెలలో గుండె సంబంధిత సమస్య కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న సీఎస్ సమీర్ శర్మ..

cs sameer sharma collapsed while meeting cm jagan

cs sameer sharma collapsed while meeting cm jagan

స్థానంలో ఏపీ ఇన్చార్జి సీఎస్ గా విజయానంద్ నీ ప్రభుత్వం నియమించడం జరిగింది.  అయితే ఆపరేషన్ ముగించుకుని కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చిన కానీ సీఎస్ సమీర్ శర్మ… ఉన్నట్టుండి సమావేశంలో కుప్ప కూలిపోవడం… సీఎం జగన్ తో పాటు అధికారులకు ఆందోళన కలిగించింది. అయితే వెంటనే హుటాహుటిన భద్రతా సిబ్బంది ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది