
Ys Jagan : వైసీపీ అధినేత జగన్ భయపడుతున్నాడా.. ఇందులో నిజమెంత ?
Ys Jagan : ఏపీ రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి Ys Jagan mohan Reddyసభ్యత్వం రద్దయిపోతుందని, ఆయన అందుకే సభకి వచ్చారనే ప్రచారం నడుస్తుంది. ఒక్క రోజు వచ్చి వెళితే కాదు తర్వాత రోజుల్లో కూడా వస్తేనే సభ్యత్వా నికి భద్రత ఉంటుందని కూడా పలు మీడియా సంస్థలు.. నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్ భయపడుతున్నారా..!
Ys Jagan : వైసీపీ అధినేత జగన్ భయపడుతున్నాడా.. ఇందులో నిజమెంత ?
ఆనాడు కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ Congress పార్టీ ప్రబుత్వాన్ని ఎదిరించిన జగన్కు.. ఇప్పుడు రాష్ట్రంలో సభ్యత్వం పోతుందన్న భయం అనేది ఉంటుందా? సభ్యత్వం పోతుందన్న భయం అయనకి ఉంటుందంటే అంత తెలివి తక్కువ మాట మరొకటి ఉండదు. పూర్తిగా సభకు రానని జగన్ Ys Jagan ఎక్కడా చెప్పలేదు. పైగా.. సభ ప్రారంభంలో వచ్చి వెళ్లిపోయినా.. అది సభకు వచ్చినట్టేనని లెక్కలు చెబుతున్నాయి.
గవర్నర్ Governor ప్రసంగం రోజు ప్రజల ఫోకస్ సభపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ రోజు వచ్చి.. తన వాదనను వినిపించి జగన్ వెళ్లారని, అది ఆయనలో ఉన్న భయం కాదని, ఆయన ఏనాడు జంకలేదని, ఇప్పుడు కూడా ఏ మాత్రం జంకడని చెప్పుకొస్తున్నారు.
Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది. సాగు ఖర్చులకు ఆర్థిక…
Smart Cooker : ప్రస్తుతం వేగంగా మారుతున్న జీవన శైలిలో చాలా మందికి వంటకు ఎక్కువ సమయం కేటాయించడం కష్టంగా…
Ration Card : దేశంలోని ప్రతి పౌరుడికి సరసమైన ధరలకు ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ…
Gold and Silver Prices 16 March 2026 : గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన…
Karthika Deepam 2 March 16 Today Episode : స్టార్ మాలో ప్రసారం అవుతున్న ‘కార్తీక దీపం 2’…
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్న…
YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల సంభవించిన కొన్ని భారీ ప్రమాదాలు మరియు గిరిజన ప్రాంతాల్లోని మరణాలు రాజకీయంగా…
JOBS in AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా…
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
This website uses cookies.