
Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ భూకుంభకోణం మళ్లీ చర్చకు దారి తీసింది. తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వైజాగ్లో 99 పైసలకే విలువైన భూములను కొన్ని అనామక సంస్థలకు అప్పగించారని ఆయన ఆరోపించారు. లూలు గ్రూప్, లిల్లీ గ్రూప్ వంటి పేర్లతో టెండర్లు లేకుండానే సుమారు రూ.1500 కోట్ల విలువైన భూములను ఇవ్వడం అమానుషమని, ప్రజా ధనం పై దోపిడీని తాను సహించనని జగన్ స్పష్టం చేశారు.
Ys Jagan : 99 పైసలకే వైజాగ్ లో భూములు మాజీ సీఎం జగన్ సెటైర్లు
ముఖ్యంగా Ursa అనే ఎవరికీ తెలియని కంపెనీకి విశాఖపట్నంలో 3000 కోట్ల రూపాయల విలువ గల భూమిని కేవలం ఒక రూపాయికి అప్పగించారంటూ తీవ్రంగా సెటైర్లు వేశారు. “ఒక రూపాయికి ఇడ్లీ రాదేమో గాని చంద్రబాబు హయాంలో మాత్రం వేల కోట్లు విలువైన భూములు ఉచితంగా ఇచ్చేవారు” అంటూ జగన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇదంతా చంద్రబాబు ప్రభుత్వం క్రమబద్ధతలేని విధానాలకు నిదర్శనమని ఆయన తెలిపారు.
అమరావతి నిర్మాణ పనుల్లో కూడా భారీ అవినీతి జరిగిందని జగన్ ఆరోపించారు. 2018లో ప్రారంభించిన రూ.36,000 కోట్ల ప్రాజెక్టు విలువను ఇప్పుడు రూ.78,000 కోట్లకు పెంచారని, ఇది పూర్తిగా రింగ్ ఫార్మేషన్ టెండర్ల ద్వారా తన వర్గీయులకే అప్పగించడమని ఆరోపించారు. పైగా మొబలైజేషన్ అడ్వాన్స్ పేరిట 10 శాతం నిధులు విడుదల చేసి, అందులో 8 శాతం కమిషన్లు తీసుకోవడం జరిగింది అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ, నిధులు ఎక్కడికి పోతున్నాయో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని జగన్ మండిపడ్డారు.
Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…
Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…
SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్లో అత్యంత ఆసక్తికర మ్యాచ్లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…
Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…
Gods : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…
Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…
EMI : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…
TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…
Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…
తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…
Heatwave : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…
This website uses cookies.