Roja : హామీలను పక్కనపెట్టి అరెస్ట్ లను నమ్ముకున్న కూటమి సర్కార్ - రోజా
Roja : కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పుబడుతూ మాజీ మంత్రి, Ysrcp వైఎస్సార్సీపీ నేత ఆర్కే రోజా Former Minister Roja కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. కాకాణి గోవర్ధన్రెడ్డిపై పెట్టిన కేసు పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇచ్చిన హామీలను అమలు చేయలేని దౌర్భాగ్యాన్ని మరచిపోయేందుకు కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులను మోతాదుగా పెడుతోందని ఆరోపించారు.
Roja : హామీలను పక్కనపెట్టి అరెస్ట్ లను నమ్ముకున్న కూటమి సర్కార్ – రోజా
“రోజుకో నేతపై అక్రమ కేసులు నమోదు చేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. టీడీపీ నేతలు మహానాడులో హామీలను అమలు చేశామని ప్రకటించే ధైర్యం ఉందా? ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి, లిక్కర్ స్కామ్, ఇతర కేసుల పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. కాకాణి, పిన్నెల్లి లాంటి వైఎస్సార్సీపీ నేతలపై పెట్టిన కేసులు పూర్తిగా రాజకీయం ప్రేరితమైనవే” అని ఆమె ఘాటుగా విమర్శించారు.
జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తే, న్యాయం, రాజ్యాంగ పరిరక్షణకు బలమైన ఉదాహరణను చూపిస్తామని ఆర్కే రోజా స్పష్టం చేశారు. “రెడ్ బుక్ అనే కొత్త రాజ్యాంగం పక్కన పెట్టి, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఎలా ఉంటుందో చూపిస్తాం” అంటూ తాను చెప్పిన మాటలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. ప్రజలు కూటమి నేతలు చేస్తున్న అక్రమాలపై గమనిస్తుండటంతో, రాబోయే రోజుల్లో వారికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు.
Honey | ఆరోగ్యానికి మేలు చేసే ప్రకృతిసిద్ధమైన పదార్థాల్లో తేనె (Honey) అగ్రస్థానం లో ఉంటుంది. తియ్యటి రుచి కలిగి…
Cauliflower |కాలీఫ్లవర్ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి,…
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్వర్డ్ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
This website uses cookies.