Categories: andhra pradeshNews

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్..!

Advertisement
Advertisement

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన ‘ఆటవిక రాజ్యం’లా మారిందని, ప్రజా ప్రతినిధులు బరితెగించి వ్యవహరిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరియు మంత్రుల అనుచరులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి కొమ్ముకాస్తోందని జగన్ ధ్వజమెత్తారు.

Advertisement

Ys Jagan : కూటమి పాలన లో ఆడవారికి రక్షణ కరువు : వైఎస్ జగన్

Ys Jagan  మహిళా రక్షణ విషయంలో ప్రభుత్వం విఫలం – జగన్

జగన్ తన విమర్శల్లో పలువురు ఎమ్మెల్యేల పేర్లను ప్రస్తావిస్తూ నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ MLA Arava Sreedhar  ఒక మహిళను మోసం చేసిన ఉదంతం, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన బలాత్కారం ఆరోపణలు రాష్ట్రంలో మహిళల భద్రతకు అద్దం పడుతున్నాయని అన్నారు. ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపుల వల్ల ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఆత్మహత్యకు యత్నించడం, మంత్రి సంధ్యారాణి పీఏపై ఫిర్యాదు చేసిన బాధితురాలినే తిరిగి జైలుకు పంపడం వంటి ఘటనలు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మంత్రి వాసంశెట్టి సుభాష్‌ల ప్రవర్తనపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Advertisement

Ys Jagan  జనసేన కాదు కామాంధుల సేన – రోజా

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న వారిని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని జగన్ విమర్శించారు. బాధితులు సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చి మొరపెట్టుకున్నా, వ్యవస్థలు స్తంభించిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం తక్షణమే ఈ ఘటనలపై స్పందించి బాధ్యులైన ప్రజా ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో మహిళల గౌరవం మరియు భద్రత కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇక రోజా అయితే జనసేన కాదు కామాంధుల సేన అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది. మొత్తానికి శ్రీధర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

Recent Posts

Zodiac Signs : 29 జనవరి 2026 గురువారం నేటి రాశిఫలాలు.. ఈ రాశి వారు జేబులో రాగి నాణెం ఉంచుకోండి

Zodiac Signs : వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజు.. 29 జనవరి 2026, గురువారం ఏ రాశి…

47 minutes ago

Arava Sridhar : అరవ శ్రీధర్‌ కారులోనే బలవంతం చేసాడు.. అతడి వల్ల ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.. బాధిత మహిళ సంచలన వ్యాఖ్యలు..!

Arava Sridhar : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో రైల్వే కోడూరు జనసేన Janasena MLA ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై…

9 hours ago

Credit Card : ఫస్ట్ టైమ్ క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే నష్టపోవడం ఖాయం

Credit Card : నేటి డిజిటల్ యుగంలో క్రెడిట్ కార్డు అనేది ఒక ఆర్థిక అవసరంగా మారింది. సరైన పద్ధతిలో…

10 hours ago

RBI : రుణగ్రహీతలకు భారీ గుడ్‌న్యూస్‌… వారు లోన్ క‌ట్టన‌వ‌స‌ర‌లేదు.. RBI కొత్త మార్గదర్శకాలు ఇవే..!

RBI : ప్రకృతి విపత్తులు ఒక్కసారిగా జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం వంటి సంఘటనలతో…

11 hours ago

Telangana Ration : రేషన్ లబ్ధిదారులకు బ్యాడ్‌న్యూస్‌.. ఇక‌పై వారికి రేష‌న్‌ బియ్యం క‌ట్‌..!

Telangana Ration : అక్రమ రేషన్ బియ్యం రవాణాను అడ్డుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నిజమైన పేదలకు మాత్రమే…

12 hours ago

WhatsApp : యూజర్లకు బిగ్‌ షాకింగ్ న్యూస్‌.. ఇక పై డ‌బ్బులు చెల్లిస్తేనే వాట్సాప్

WhatsApp :  ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్ వాట్సాప్. ఉదయం లేచిన…

13 hours ago

Recruitment 2026 : డిగ్రీ పాసైన అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌.. జీతం నెల‌కు 45000..WIGHలో ప్రభుత్వ ఉద్యోగాల‌కు నోటిఫికేషన్..!

Recruitment 2026: భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రముఖ పరిశోధనా సంస్థ వాడియా ఇన్స్టిట్యూట్…

14 hours ago

Gold Price: 2050 నాటికి తులం బంగారం ధర తెలిస్తే షాక్ ..బ్రహ్మం గారు చెప్పింది నిజమవుతోందా..?

Gold Price : ప్రపంచ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇటీవల వరకు స్థిరంగా…

15 hours ago