
Chandrababu : ఎన్టీయేతోనే మా పయనం.. ప్రజాసేవకులగా పని చేస్తాం.. చంద్రబాబు..!
Chandrababu : Andhra pradesh ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో కూటమికి భారీ విజయాన్ని అందించడంపై ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని TDP టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహించిన Press Meet మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి రావడానికి సహకరించిన ప్రజలకు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని, వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో చూడలేదని చెప్పారు. అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నదే తమ ధ్యేయమని చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని.. దేశం, ప్రజాస్వామ్యమే శాశ్వతం అన్నారు. పార్టీలు సరిగా పనిచేస్తే ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని తెలిపారు. ఇలాంటి ఎన్నికలు తాను ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో విదేశాల్లో ఉన్నవారు సైతం వచ్చి ఓట్లు వేశారని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎన్నికలు ఇవి అన్నారు. జగన్ ప్రభుత్వం విచ్చలవిడి అవినీతికి, అరాచకాలకు పాల్పడడం వలనే ఆ పార్టీకి ఈ గతి పట్టిందని ఆరోపించారు. Ys Jagan జగన్ ప్రభుత్వం టీడీపీ నాయకులను, కార్యకర్తలను హింసించిందని, వారికి కంటి నిండా కునుకులేకుండా చేశారని అన్నారు.
Chandrababu : ఎన్టీయేతోనే మా పయనం.. ప్రజాసేవకులగా పని చేస్తాం.. చంద్రబాబు..!
జై తెలుగు దేశం అంటే ప్రాణాలు తీశారని, జై జగన్ అనాలని హింసించారని ఆరోపించారు. మీడియా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యమే సిగ్గుతో తలదించుకునేలా జగన్ పాలన సాగిందని ధ్వజమెత్తారు. తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పవన్ చెప్పేవారని గుర్తు చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏలో భాగస్వాములుగా బాధ్యతతో ముందుకెళ్తామని ప్రకటించారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.