Sankranti Festival : సంక్రాంతి కి కొడి పందేలు చూశారు... కానీ కొత్తగా పందులతో పందేలు.. వీడియో..!
Sankranti Festival : సంక్రాంతి పండగ అంటే మనకి గుర్తుకు వచ్చేది భోగి మంటలు, గాలి పటాలు ఎగరేయడం కాదు. సరికొత్తగా పందేల ఆట కూడా జరుగుతుండడం మనం చూస్తూ ఉన్నాం.సాధారణంగా సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కొడి పందేలు. కానీ హైకోర్టుతో పాటు, ఏపి ప్రభుత్వం ఈ కోడి పందేలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కోడి పందేలకు బదులు వినూత్నంగా పందుల పందేలను ఏర్పాటు చేశారు. ఈ పందేలను చూడటానికి జిల్లా ప్రజలే కాదు పక్క జిల్లాల ప్రజలు కూడా తరలి వస్తుంటారు. అయితే కోడి పందాలకు ఏ మాత్రం తగ్గకుండా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో వరాహ పోటీలు నిర్వహణ జరిగింది.
Sankranti Festival : సంక్రాంతి కి కొడి పందేలు చూశారు… కానీ కొత్తగా పందులతో పందేలు.. వీడియో..!
తాజాగా పందుల పోటీలకు పందెం రాయుళ్లు పోటెత్తారు. వరహాల పందాలపై కోట్ల రూపాయలు బెట్టింగులు జరిగాయి. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు చెబుతారు. ఈ పందేలను జేసి దివాకకర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ప్రజలను కంట్రోల్ చేస్తూ కర్ర చేత పట్టుకుని హల్ చల్ చేశారు జేసి. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారుతన్నాయి.
అయితే పందులు పోటీలు అనేది, పందుల మధ్య నిర్వహించే పోటీలు. సంక్రాంతి వంటి పండుగల సమయంలో పందుల పోటీలు నిర్వహిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా పందుల పోటీలు నిర్వహిస్తుంటారు. రాజుల కాలంలో పందుల పోటీలు నిర్వహించేవారని గిరిజనులు చెబుతున్నారు.సంక్రాంతి సమయంలో కోడి పందేలకు బదులు పందుల పోటీలు నిర్వహిస్తారు. ఇక ఈ సారి పడవల పోటీలు కూడా జరిగాయి. ఒక కిలోమీటర్ డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్ లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, జంగారెడ్డి గూడెం జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవల పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. గత మూడు రోజులుగా గోదావరి ప్రధాన కాల్వలో ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ జరిగాయి. 11 జిల్లాలకు చెందిన 180 క్రీడాకారులు, 12 జట్లు పోటీ పడ్డాయి.
Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్లో భాగంగా భారతీయుడు శుభాంశు…
Father : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…
Daughter : హైదరాబాద్ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…
Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాలతో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…
Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…
Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్టడం కలకలం రేపింది. ప్రేమ…
Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…
This website uses cookies.