Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదం పెను దుమారంగా మారింది. ఇది పూర్తిగా రాజకీయ అంశంగా మారింది. లడ్డులో కలీ నెయ్యి వాడారన్న వార్త ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ ధార్మిక సంఘాలు ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఇంత తప్పిదం ఎలా జరిగిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఐతే అసలు ఇష్యూ వదిలి దీన్ని రాజకీయం చేస్తూ ప్రజలని మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు ఏపీలో ఒక పెద్ద రాజకీయ అంశంగా మారింది. వారి రాజకీయాల్లోకి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని లాగారు. తిరుమల దశనంలో రాజకీయ నాయకులు కూడా ఎక్కువ పాల్గొంటారు. తాజా పరిణాలు చూసి నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. స్వామి వారితో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.
లడ్డూ వివాదంపై కొందరు నేతలు మాట్లాడటానికి ముందుకు రావట్లేదు. అధికార పక్షంలో మంత్రులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. ప్రతి పక్షం సైతం అలానే ఉన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని అధికారం పక్షం ఆరోపిస్తుంటే వైసీపీ దీన్ని ఖండిస్తుంది. ఐతే వైసీపీ అన్యమత ప్రచారం లో భాగంగా వారిపై ఈ ముద్ర పడింది. అందుకే ఆ పార్టీలో ఉన్న శ్రీవారి భక్తులు నేతలు భయ పడుతున్నారు.
ల్యాబ్ లో టెస్ట్ చేసి నిర్ధారణ చేశారని చెబుతున్నారు. విపక్షం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. జగన్ కనీసం దానిపై విచారం వ్యక్తం చేయడం లేదు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారని అంటున్నారు. దీనిపై నేతలు మాట్లాడేందుకు అంగీకరించడం లేదు. ఈ విషయంపై ముగింపు ఎప్పుడు ఉంటుందో కానీ తిరుమల లడ్డూ వివాదంపై ప్రతిది వైసీపీ టార్గెట్ గానే అధికార పక్షం వ్యాఖ్యలు ఉన్నాయి.
YV Subbareddy : తిరుమల లడ్డూ వివాం జాతీయ స్థాయి చర్చకు దారి తీసింది. అందరు వైసీపీనే టార్గెట్ చేస్తూ…
Gottipati Ravikumar : ఏపీ మాజీ సీఎం జగన్ ను దేశ బహిష్కరణ చేయాలని దేశ సంప్రదాయాలను గౌరవించలేని జగన్…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన తిరుమల ఆలయ దర్శనాన్ని రద్దు చేసుకోవడంతో…
Komatireddy Brothers : తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ హవాకి రేవంత్ జమానా మొదలయ్యాక బ్రేక్ పడిందా ?…
Chandrababu : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా రంజుగా సాగుతుంది. ఒకవైపు జగన్పై చంద్రబాబు విమర్శలు చేస్తుంటే మరోవైపు చంద్రబాబుపై…
Revanth Reddy : కాంగ్రెస్లోకి కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారం అందిపుచ్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి…
TTD : గత కొద్ది రోజులుగా టీటీడీ తెగ వార్తలలో నిలుస్తుంది. లడ్డూ విషయంలో తెగ రాజకీయం నడుస్తుండగా,మరోవైపు ఇప్పుడు…
Ys Jagan : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జగన్ వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల లడ్డూలో…
This website uses cookies.