Raghurama krishnam raju : తాడేపల్లి క్యాంపు ఆఫీస్ కి రఘురామ కృష్ణంరాజు.. వైఎస్ జగన్ నువ్వే కాపాడాలంటూ..??

Advertisement
Advertisement

Raghurama krishnam raju : 2019 అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన బీ ఫామ్ తో గెలిచారు రఘురామకృష్ణం రాజు. ఆ తర్వాత కాలంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి పూర్తిగా వ్యతిరేకంగా మారారు. రఘురామకృష్ణం రాజు వర్సెస్ వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ సీఐడీ ఆయనను మాన్ హ్యాండ్లింగ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత బెయిల్ తెచ్చుకొని హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో ఆయన రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకుంటున్నారని వైసీపీ వర్గాల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. రఘురామకృష్ణంరాజు నరసాపురం టికెట్ను ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో అక్కడ వైయస్ జగన్ సపోర్టుతో ఆయనకున్న చరిష్మాతో గెలిచారు.

Advertisement

ఇక ఇప్పుడు కూడా నరసాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓట్లు తనకు వస్తాయని రఘురామకృష్ణం రాజు భావిస్తున్నట్లు తెలుస్తుంది. బీజేపీ ద్వారా ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తన గెలుపును చాటుకోవాలని రఘురామకృష్ణం రాజు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వైయస్ జగన్ సహాయం లేకుండా గెలవాలని పార్లమెంట్లో అడుగుపెట్టి వైయస్ జగన్ కు వ్యతిరేకంగా ఉండాలని చూస్తున్నారు. కానీ గతంలో రఘురామ కృష్ణంరాజుకు ఇచ్చిన మాట లాగే ప్రభాస్ భారీ ఫ్యాన్ బేస్ ని చేసుకొని రానున్న ఎన్నికల్లో ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి నర్సాపురం టికెట్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతుంది. నర్సాపురం నుంచి శ్యామలాదేవి పోటీ చేస్తారని ఎప్పటినుంచో వైసీపీ ప్రచారం చేస్తుంది.

Advertisement

ఇదే కనుక నిజమైతే రఘురామకృష్ణం రాజుకు పెద్ద దెబ్బ పడుతుందని ఆయన రాజకీయ జీవితం ముగుస్తుందని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఈ ప్రాంతంలో తప్ప వేరే ప్రాంతంలో గెలవడం కష్టం. అలాగే కృష్ణంరాజు భార్య శ్యామలాదేవికి ఈ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతం ఇస్తే గెలవడం కష్టం. అయితే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తారా లేరా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ వైసీపీ వర్గాలు శ్యామలాదేవి నరసాపురం నుంచి పోటీ చేయబోతున్నారని వార్తలను వైరల్ చేస్తున్నారు. రఘురామకృష్ణం రాజుకు పోటీగా ఆమెను దింపి విజయం సాధించాలని వైసీపీ భావిస్తుందని అంటున్నారు.

Advertisement

Recent Posts

Shani Dev : శని కటాక్షంతో ఈ రాశుల వారికి 2025 వరకు రాజయోగం… కోటీశ్వరులు అవ్వడం ఖాయం…!

Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…

29 mins ago

TS ITI Admission 2024 : జాబ్‌కు ద‌గ్గ‌రి దారి ఐటీఐ.. అడ్మిష‌న్స్ ప్రారంభం..!

TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…

1 hour ago

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

2 hours ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

11 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

12 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

13 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

14 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

15 hours ago

This website uses cookies.