AP Home Minister : హోం మంత్రి, మాజీ హోం మంత్రిల మ‌ధ్య డిష్యూం డిష్యూం.. ఆడాళ్ల పంచాయ‌తీ ఇలానే ఉంట‌ది మ‌రి..!

Advertisement
Advertisement

AP Home Minister : ఏపీలో జ‌గన్ వైఖ‌రి ఇప్పుడు కూటమి ప్ర‌భుత్వానికి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఏపీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న రావాలంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి వెళ్తే తానూ కూడా అక్కడికే వెళ్లి తేల్చుకుంటానని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. . వైఎస్ వివేకానంద హత్యతో పాటు వైసీపీ పాలనలో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తమ పాలనలో రాష్ట్రం ఎలా ఉందో చర్చించేందుకు తానే వస్తానని సవాలు విసిరారు అనిత‌.

Advertisement

AP Home Minister తేల్చుకుందాం..

అసెంబ్లీకి వస్తే జగన్ చేసిన పనులు బయటపడతాయని అనిత విమర్శించారు. అసెంబ్లీలో ఈ నెల 24న శాంతి భద్రతలపై శ్వేతపత్రం పెట్టి ప్రభుత్వం చర్చ చేపట్టనుందని తెలిపారు. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని అన్నారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటే అసెంబ్లీలో చర్చ తర్వాత కూడా వెళ్లొచ్చని చెప్పారు. జగన్ చేస్తున్న శవ రాజకీయాలకు ఆయనకు సిగ్గనిపించకపోయినా ఏపీ ప్రజలు ఆయన ప్రవర్తనకు సిగ్గుపడుతున్నారని అనిత అన్నారు. జగన్ చెప్పినట్లు నెల రోజుల వ్యవధిలో 36 రాజకీయ హత్యలు జరిగితే ఆ వివరాలు బయటపెట్టాలని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 4 రాజకీయ హత్యలు జరిగితే అందులో చనిపోయిన ముగ్గురు తెలుగుదేశం వారేనని తెలిపారు.

Advertisement

AP Home Minister : హోం మంత్రి, మాజీ హోం మంత్రిల మ‌ధ్య డిష్యూం డిష్యూం.. ఆడాళ్ల పంచాయ‌తీ ఇలానే ఉంట‌ది మ‌రి..!

ఇక ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై మాజీ హోంమంత్రి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో వనిత మాట్లాడుతూ.. అనిత చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దాడులు జరుగుతుంటే హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అనిత కూడా ఎమ్మేల్యేగా గెలిచే మంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు కూడా కుప్పానికి ఎమ్మేల్యేనే అని అన్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని, వాళ్ల పనిని వాళ్లు చేసుకోనివ్వాలని చెప్పారు. టీడీపీ నేతలు దాడులు చేసి, తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.

Advertisement

Recent Posts

Google Pay Phonepe : ఇక నుండి ఆర్టీసీ బ‌స్సులోను యూపీఐ పేమెంట్స్.. చిల్ల‌ర స‌మ‌స్య‌కి చెక్ ప‌డ్డ‌ట్టే..!

Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఏ పేమెంట్ చేయాల‌న్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…

33 minutes ago

Alcohol : మీ భర్త మద్యానికి బానిస అయ్యాడా…. ఈ ఒక్క ప్రయత్నం చేయండి మందు వెంటనే మానేస్తారు…

Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…

2 hours ago

Chanakyaniti : ఇలాంటివారు ఎప్పుడైనా భోజనానికి ఆహ్వానించినట్లయితే… ఎట్టి పరిస్థితిలోనూ వెళ్ళొద్దంటున్నాడు చాణిక్యడు…?

Chanakyaniti : చానిక్యుడు తన నీతి కథలలో మనవాలి జీవితాన్ని గురించి అనేక విషయాలను అందించాడు, కౌటిల్యు నీ పేరుతో…

3 hours ago

Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..!

Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…

4 hours ago

Congress Grass : ఈ మొక్క మీ ఇంటి చుట్టూ పెరుగుతూ ఉంటే మీ ఊపిరి ఆడదు… చాలా డేంజర్..?

Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…

5 hours ago

Vijayasai Reddy : రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే అసలు నిజాలు చెప్పిన‌ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…

6 hours ago

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ రోజునవ ఈ రాశు లవారికి అరుదైన యోగాలు… శ్రీదేవి కటాక్షం ఎల్లప్పుడు వీరిపైనే…?

AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…

7 hours ago

Self-Driving Scooters : దేవుడా…సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు కూడా వచ్చేసాయి.. వీడియో !

Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…

16 hours ago